చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా వన్డేలతో పాటు టెస్టులలోనూ కొనసాగుతాడా? ఒకవేళ జట్టులో కొనసాగినా నాయకత్వ పగ్గాలు ఇతరులకు అప్పజెప్పుతాడా? బోర్డర్-గవాస్కర్ ట్రోఫీల
హైదరాబాద్ : ఐపీఎల్ కవరేజీ కోసం స్టేడియానికి వచ్చే జర్నలిస్ట్లకు బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన�
Padmakar Shivalkar: క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్ మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ముంబై తరపున ఆయన రంజీ ఆడారు. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన ఆడలేదు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన శివాల్కర్.
తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) నిర్వహణకు బీసీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు.
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. మన అందరం చాంపియన్లుగా నిలుద్దామని శర్మ పేర్కొన్నాడు. ఎప్పటి తరహాలోనే క్రికెట్ అభిమానులు మద్దతు ఇవ్వాలని ఆ సందేశంలో కోరార�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం తర్వాత విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల కుటుంబాలను వెంట తీసుకెళ్లే విషయంలో కఠిన నిబంధనలను తీసుకొచ్చిన బీసీసీఐ.. కాస్త వెనక్కి తగ్గింది.
బీసీసీఐ తెచ్చిన కఠిన నిబంధనలు క్రికెటర్లకు ఒక రకంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇన్ని రోజులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన క్రికెటర్లు ఇకపై బోర్డు నిబంధనలకు అనుగ�
ధనాధన్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2025 షెడ్యూల్ వచ్చేసింది. కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం సాయంత్రం ఐపీఎల్-18వ సీజన్ షెడ్యూల్ను ప్రకటించింది.
కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఓ కీలక ఆటగాడు బీసీసీఐ నిబంధనలను తుంగలో తొక్కి భారీ లగేజీని స్వదేశానికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ పర్య
Indian Cricketer: ఆస్ట్రేలియా టూరుకు ఓ ఇండియన్ క్రికెటర్ 27 బ్యాగులు తీసుకెళ్లాడు. దీంతో అదనంగా 150 కేజీల లగేజీ ఛార్జీలు బీసీసీఐ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ట్రావెల్ పాలసీ తీసుకొచ్చింద
భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా? అనేది మంగళవారం తేలనుంది. వెన్ను నొప్పి కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న బుమ్రా న�
ముంబై ప్రధాన కార్యాలయం వేదికగా మార్చి 1వ తేదీన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్జీఎమ్) జరుగనుంది. ఈ భేటీలో బోర్డు కొత్త సంయుక్త కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు సంయుక్త కార్యదర్శిగా ఉన్న �