లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్కు బీసీసీఐ షాకిచ్చింది. మంగళవారం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అతడు.. కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ను ఔట్ చేయగానే అతడి వద్దకు వెళ్లి పెన్ను పేపర్తో ఏద�
Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్ జైస్వాల్ ఇప్పుడు స్వదేశీ క్రికెట్లో కొత్త జట్టుకు ఆడనున్నాడు. అతను ముంబై టీంను వీడనున్నాడు. వచ్చే సీజన్లో గోవా తరపున ఆడేందుకు అతను ప్లాన్ చేస్తున్నాడు.
Digvesh Singh Rathi: ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించిన లక్నో సూపర్ గెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాతీకి .. బీసీసీఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఓ డీమెరిట్ పాయింట్ కూడా జోడించ�
అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్ను వదిలివెళ్తామని సన్రైజర్స్ విడుదల చేస�
BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముగియగానే ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు(BCCI) కీలక నిర్ణయం తీసుకోనుంది. టీమిండియా సహాయక సిబ్బందిని
ICC : ప్రపంచంలోనే సంపన్నమైన బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలికి పెద్ద షాక్ తగలనుంది. ఇకపై ప్రతి ఏటా అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోనుంది. వరల్డ్ క్రికెట్ సంఘం (డ�
Women's Premier League | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) గత మూడేళ్లు కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో లీగ్లో పాల్గొనే జట్ల సంఖ్యను పెంచున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎనిమిది జట్ల�
BCCI : మహిళా క్రికెటర్లకు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. గత ఏడాది నుంచి నిలకడగా రాణిస్తున్న యువ క్రీడాకారిణులను ప్రోత్సహించేలా ఈసారి వాళ్లకు తగు ప్రాధాన్యమిచ్చింది. హైదరాబాద�
బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్�
ఇటీవలే దుబాయ్ వేదికగా ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. 12 ఏండ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమ్ఇండియా�