తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు..బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియాను కోరారు.
Team Indai Squad | ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు సైతం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి రానుండగా.. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరా�
Team Indai | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం బీసీసీఐ (BCCI) శనివారం భారత జట్టును ప్రకటించింది. మీడియా సమావేశంలో (Rohit Sharma), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అయితే, ఈ సం�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ ఈవెంట్లో పాల్గొననున్న జట్టును ముంబయిలో శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప�
ప్రపంచ క్రికెట్లో అత్యంత సంపన్న బోర్డు బీసీసీఐ కాగా రాష్ర్టాల క్రికెట్ అసోసియేషన్ల పరంగా చూస్తే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)ది ప్రత్యేక స్థానం.
అమ్మాయిల ధనాధన్ క్రికెట్కు రంగం సిద్ధమైంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే నెల 14 నుంచి మార్చి 15 దాకా నెల రోజుల పాటు పొట్టి క్రికెట్ వినోదాన్ని డబ్ల్యూపీఎల్�
Sitashu Kotak | ఇంగ్లాండ్తో జరిగే పరిమితి ఓవర్ల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్గా సౌరాష్ట్ర మాజీ బ్యాట్స్మెన్ సితాన్షు కొటక్ నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఆయన ఇండియా-ఏ జట�
Harsha Bhogle | వరుస ఓటములు భారత క్రికెటర్లకు ఇబ్బందికరంగా మారాయి. న్యూజిలాండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్లోనూ ఓటమిపాలైంది. అంతకు ముందు శ�
Yo Yo Test | టీమిండియా వరుస సిరీస్లలో ఓటమి చవిచూసింది. మరీ ముఖ్యంగా హెడ్కోచ్గా గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగా లేదు. ఆటగాళ్ల పేలవమైన ఫామ్ కారణంగా వరుస సిరీస్�
Batting Coach | గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ హెడ్కోచ్గా నియామకమయ్యాడు. ఆ తర్వాత బౌలింగ్ కోచ్గా మోర్కెల్ బాధ్యతలు తీసుకోగా.. అభి�
వచ్చే నెల మొదలుకానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని దేశాలూ తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం గడువు తేదీ (జనవరి 12) ముగిసినా జట్టును ప్రకటించకపోగా తమకు మరికొ
Devjit Saikia | టెస్టుల్లో భారత జట్టు ఇబ్బందిపడుతోందని బీసీసీఐ కొత్త కార్యదర్శి దేవ్జిత్ సైకియా అంగీకరించారు. రెడ్ బాల్ ఫార్మాట్లో జట్టు మళ్లీ గాడినపడడం ఓ సవాల్గా అని పేర్కొన్నారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 21న మొదలవనుంది. మార్చి 21 నుంచి మే 25 దాకా ఈ మెగాలీగ్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన తేదీ(మార్చి 14) లో స్వల్ప మార్పులు చేసింద�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా, కోశాధికారిగా ప్రభ్తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో సెక్రటరీ పదవిని జై షా నిర్వహించగా అతడు ఐసీసీ చైర్మన్గా ఎన్�