ICC : వచ్చే ఏడాది జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితికి ఇంకా తెరపడలేదు. బీసీసీఐ పట్టుపడుతున్నట్టు హైబ్రిడ్ మోడల్(Hybrid Model)లో నిర్వహిస్తారా? అనేది తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్ర�
Sachin Tendulkar | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, మహిళా జట్టు మాజీ కోచ్ వెంకట రామన్ బీసీసీఐకి కీలక సూచనలు చేశారు. టెస్ట్ సిరీస్�
భారత యువ క్రికెటర్ తిలక్వర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫామ్లేమితో ఇన్ని రోజులు తడబడ్డ తిలక్..సఫారీల పనిపట్టాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చ
చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు ఇంకా తెరపడటం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా తాము పాకిస్థాన్లో పర్యటించలేమని బీసీసీఐ పేర్కొన్న నేపథ్యంలో ఐసీసీ సంప్రదింపులకు దిగింది.
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ వైట్వాష్కు గురికావడంపై బీసీసీఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సొంతగడ్డపై ఎప్పుడూ లేని రీతిలో తొలిసారి సిరీస్ క్లీన్స్వీప్ ఎదుర్కొవడాన్ని బోర్డు సిరీయస్�
ఐపీఎల్-2024 మెగావేలానికి వేదిక, తేదీలు ఖరారయ్యాయి. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎలో వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 1165 భారత క్రికెటర్లు ఉ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలాన్ని గతేడాది దుబాయ్లో అట్టహాసంగా నిర్వహించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఏడాది జరగాల్సి ఉన్న మెగా ఆక్షన్ను మరోసారి అరబ్బుల అడ్డాలోనే జరిపించేంద�
BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�