త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని �
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక సమాచారం అందించారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కార్యదర్శిగా మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దేవ్జిత్ సైకియా నియామకమయ్యారు. ఐసీసీ అధ్యక్షుడిగా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో సైకియా ఎన్నికయ్యారు.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శనివారం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కా�
KL Rahul: ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కేఎల్ రాహుల్ను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఆ వికెట్ కీపర్, బ్యాటర్కు రెస్ట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిన సెలెక్టర్లు.. ఇప్పుడు
Team India | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్లో భారత బ్యాటింగ్ లైనప్పై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకా
Champions Trophy 2025 | చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మినీ వరల్డ్కప్గా భావించే.. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరుగనున్నది. ఫిబ్ర�
టెస్టు క్రికెట్ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ కీలక అడుగులు వేస్తుందా? ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో టె�
Harbhajan Singh | జట్టుల్లో సూపర్స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలని.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐని కోరారు. పదేళ్ల తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బో
Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా పాలైంది. ఆ తర్వాత భారత జట్టు ఆటతీరు, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సహాయక సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Two-Tier Test Cricket: టెస్టు ఆడే జట్లను రెండు విభాగాలుగా విభజించి.. టెస్టు క్రికెట్ను నిర్వహించే ఆలోచన జరుగుతున్నది. బీసీసీఐ, సీఏ, ఈసీబీతో పాటు ఐసీసీ కూడా ఈ ప్లాన్ అమలుకు రెఢీగా ఉన్నట్లు తెలుస్తోంది. బెస్ట్
Gautam Gambhir | భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టుతో తలపడుతున్నది. ఇప్పటికే సిరీస్లో టీమిండియా 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరా
Cheteshwar Pujara | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. వరుస ఓటముల నేపథ్యంలో టీమిండియాపై మాజీలతో పాటు అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.