Champions Trophy 2025 | చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మినీ వరల్డ్కప్గా భావించే.. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరుగనున్నది. ఫిబ్ర�
టెస్టు క్రికెట్ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ కీలక అడుగులు వేస్తుందా? ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో టె�
Harbhajan Singh | జట్టుల్లో సూపర్స్టార్ సంస్కృతికి స్వస్తి పలకాలని.. ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయాలని మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐని కోరారు. పదేళ్ల తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో బో
Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా పాలైంది. ఆ తర్వాత భారత జట్టు ఆటతీరు, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సహాయక సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Two-Tier Test Cricket: టెస్టు ఆడే జట్లను రెండు విభాగాలుగా విభజించి.. టెస్టు క్రికెట్ను నిర్వహించే ఆలోచన జరుగుతున్నది. బీసీసీఐ, సీఏ, ఈసీబీతో పాటు ఐసీసీ కూడా ఈ ప్లాన్ అమలుకు రెఢీగా ఉన్నట్లు తెలుస్తోంది. బెస్ట్
Gautam Gambhir | భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టుతో తలపడుతున్నది. ఇప్పటికే సిరీస్లో టీమిండియా 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరా
Cheteshwar Pujara | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా 2-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. వరుస ఓటముల నేపథ్యంలో టీమిండియాపై మాజీలతో పాటు అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్దికాలంగా పేలవమైన ఫామ్తో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలోనూ తన చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో బోర్డర్ - గవాస్కర్�
Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మెల్బోర్న్లో ఉన్న భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) సైతం మన్మోహన్కు నివాళులర్పించింది.
Shreyas Iyer | ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తనను తొలగించిన బీసీసీఐ (BCCI) కి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఓ క్లియర్ మెసేజ్ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో అద్భుత సెంచరీ ద్వారా ఈ మెసేజ్ �
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. అయితే, ఇప్పటికే టోర్నీపై సందిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. పాక్కు భారత జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్
స్వదేశం వేదికగా వెస్టిండీస్తో జరిగే టీ20, వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం భారత మహిళల క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈనెల 15 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కు వేర్వేరు జట్లను ఎంపిక చే�
బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శిగా దేవజిత్ సైకియా నియమితులయ్యారు. ఇన్నాళ్లూ ఆ పదవిలో జై షా కొనసాగగా ఈనెల 1న ఆయన ఐసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన నేపథ్యంలో సెక్రటరీ పోస్ట్ నుంచి వైదొలిగారు.