Rohit Sharma | టీమ్ఇండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ వీడ్కోలుకు సమయం ఆసన్నమవుతోందా? ఇటీవల కాలంలో వరుస సిరీస్ ఓటములకు తోడు వ్యక్తిగతంగా పేలవ ఫామ్, వయసు, ఇతరత్రా కారణాలతో రోహి�
టీమ్ ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లండ్తో వాంఖడే వేదికగా ముగిసిన ఆఖరి టీ20లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఆర్చర్ వేసిన బంతి శాంసన్ కుడి చేతి చూపుడు వేలికి గాయమైంది.
పొట్టి క్రికెట్ పండుగ ఐపీఎల్ - 2025కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఈ వారంలోనే విడుదలవనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 6న ఇంగ్లండ్తో తొలి వన్డే ముగిసిన అనంతరం బీసీసీఐ.. ఐపీఎల్-18 షెడ్యూల్ను విడుదల చేసే అవకాశము�
మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో వరుసగా రెండోసారి ప్రపంచ�
Sachin Tendulkar | టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్ను అవార్డుతో సత్కరించనున్న�
Champions Trophy | పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ జరుగనున్నది. అంతకు ముందు 16న లాహోర్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే, టీమిండియా కెప్టెన్ రో
దేశవాళీలో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ తాజా సీజన్ (2024-25) ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని సంతరించుకుంది. బీసీసీఐ ఆదేశాల పుణ్యమా అని జాతీయ జట్టుకు ఆడే స్టార్ క్రికెటర్లు తమ రాష్ట్ర జట్లకు ప్రాతినిధ్�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అండర్-17 టోర్నీ సోమవారం అట్టహాసంగా మొదలైంది. సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు లక్�
Jasprit Bumrah | ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. టోర్నీ కోసం బీసీసీఐ జట్టును సైతం ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చోటు దక్కిన విషయం తెలిసింది. అయిత�
జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని కరాఖండీగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణలో పెడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని ట
Champions Trophy | ఈ ఏడాది జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, ఇందులో పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు. దాదాపుగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉన్నారు. కేవలం నలుగ�
స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్ట