Test Captain | రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో జరుగనున్న టెస్ట్ సిరీస్కు ముందే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్�
Rohit Sharma | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్పై ప్రకటించాడు. రోహిత్ నిర�
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నది. టెస్టులకు రిటైర్మెంట్ పలికాడు. ఇటీవల కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్న హిట్మ్యాచ్ చివరకు టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్ప�
BCCI | భారత్ - పాకిస్థాన్ (India - Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ఉధృతమయ్యాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) లో భాగంగా భారత్ ఈ తెల్లవారుజామున పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది.
Gautam Gambhir : పహల్గాం ఉగ్రదాడి అనంతరం దాయాదితో క్రికెట్ మ్యాచ్లకు ఫుల్స్టాప్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో నిప్పులు చెరుగుతున్న మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) విలువైన బహుమతి అందుకున్నాడు. ముంబై ఇండియన్స్తో కీలక మ్యాచ్కు ముందు రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి స్పెషల్ రింగ్ను స్వీకరించాడు.
Asia Cup | పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆసియాకప్లో
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ల సంఖ్యను మరింత పెంచేందుకు బోర్డు సన్నాహకాలు మొదలు పెట్టింది. 2022 సీజన్ నుంచి 10 జట్లతో 74 మ్య�
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ప్రతి ఏడాది ఆదరణ పెరుగుతోంది. టీ20ల్లో అతి పెద్ద క్రికెట్ పండుగగా పేరొందిన ఈ మెగా లీగ్ మండు వేసవిలో క్రీడాభిమానులను అలరిస్తోంది. ఐపీఎల్ను మరింత ఆకర్షణగా మార్�
బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగనున్న అండర్-19 క్రికెట్ శిక్షణా శిబిరానికి ఏడుగురు మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకేసారి ఇంతమంది ఎంపిక కావడం ఇదే తొలిసారి.
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్థాన్తో ఎట్టి పరిస్థితుల్లో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడేది ల
BCCI | పహల్గాంలో ఉగ్రదాడి ఘనత తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్తో ఇకపై ఎలాంటి ద్వైపాక్షిక ఆడబోదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.