Mohammed Shami | అందరూ ఊహించిన విధంగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ప్రకటించిన టీమిండియా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ �
Karun Nair | ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. కరుణ్ నాయర
IND Vs ENG | ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముంబయిలో విలేకరుల సమావేశంలో ప్రకటి�
Shubman Gill | ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు టెస్ట్ కొత్త కెప్టెన్ ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. అందరూ ఊహించినట్టే.. భారత జట్టు 37వ టెస్ట్ కెప్టెన్ (Test captain)గా శుభ్మన్ గిల్ (Shubman Gill) నియమితులయ్యారు.
Mohammed Shami | ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు టెస్ట్ కొత్త కెప్టెన్ ఎవరో శనివారం తేలనున్నది. ఇవాళ కొత్త పేరును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టును ఎంప�
Team India | ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టును మే 24న (శనివారం) ప్రకటించే అవకాశాలున్నాయి. జూన్ 20న హెడింగ్లీలో సిరీస్తో భారత్ పర్యటనను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్�
IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత అండర్-19 జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు �
టెస్టులలో భారత క్రికెట్ జట్టును నడిపించే కొత్త నాయకుడెవరో ఈనెల 24న తేలనుంది. రోహిత్శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టెస్టులకు కొత్త సారథిని రాబోయే శనివారం ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.
గ్రామీణ క్రికెటర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ)కు గుర్తింపునివ్వాలని అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి బీసీసీఐని డిమాండ్ చేశారు. జిల్లాలన
ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్లో జరగ
IPL 2025 : జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టైటిల్ పోరు నిర్వహిస్తారని సమాచారం ఉంది. అయితే.. ఈ వార్తల్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఖండించాడు.
BCCI : భారత క్రికెట్ దిగ్గజాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రత్యేకంగా గౌరవిస్తోంది. విశేష సేవలిందించిన ఆటగాళ్లను ప్రత్యేక బోర్డు రూమ్లు ఏర్పాటు చేస్తోంది. శనివారం సచిన్ టెండూల్కర్ (Sachin Ten