లక్నో వేదికగా ఈనెల 13 నుంచి మొదలయ్యే బీసీసీఐ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ కోసం మంగళవారం హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో ప్రకటించిన జట్టులో కరీంనగర్కు చెందిన యువ క్రికెటర్ కట్టా శ్రీవల్లి �
ఈనెల 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను యువ వికెట్కీపర్ బ్యాటర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మకు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీ�
Shubman Gill | దక్షిణాఫ్రికాతో జరుగనున్న టీ20 సిరీస్లో టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో మెడ గాయం కారణంగా టెస్ట్లతో ప�
స్వదేశంలో ఈనెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు సీనియర్ మెన్స్ సెలక్షన్ �
భారత క్రికెట్ పండుగ ఐపీఎల్లో 2026 సీజన్కు ముందు నిర్వహించబోయే మినీ వేలానికి సంబంధించి స్లాట్లు, పాల్గొనబోయే ఆటగాళ్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈనెల 16న అబుదాబిలో జరుగబోయే ఈ వేలానికి 77 స్లాట్స్ అందుబాటుల�
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న కీలక తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కీలక సమావేశం ఏర్పాట�
Hardik Pandya : భారత క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. టీ20 ప్రపంచకప్ హీరో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వచ్చేస్తున్నాడు. ఆసియా కప్లో గాయం కారణంగా రెండు నెలలకుపైగా జట్టుకు దూరమైన ఈ బరోడా క్రికెటర్కు బెంగళూరులోని సెంటర్
WPL 2026 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది. టోర్నీ జనవరి 9న మొదలుకానున్నది. తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబయిలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరు
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ�
స్వదేశంలో రెండు వైట్వాష్లను ఎదుర్కుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ విషయంలో బీసీసీఐ తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవాలని అనుకోవడం లేదు.
Gautam Gambhir: తన భవిష్యత్తును బీసీసీఐ నిర్ణయిస్తుందని టీమిండియా కోచ్ గంభీర్ అన్నారు. అయితే తన హయాంలో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండు టెస్టుల సిరీస్ను సౌతాఫ్రికా �