ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ట్రోఫీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ సొంతం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దుబా
Asia Cup Trophy : ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు (Team India)కు ట్రోఫీ ఇవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నఖ్వీపై వేటు వేయాలని ఐసీసికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. పరిస్థితులు చేయిదా
Asia Cup trophy | ఆసియా కప్ ఫైనల్లో ఓ నాటకీయ పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో పాక్పై భారత్ ఘన విజయం సాధించగా.. ట్రోఫీ (Asia Cup trophy)ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ (PCB chief) మోసిన్ నఖ్వి (Mohsin Naqvi) చేతుల మీ�
BCCI | ఆసియా కప్ (Asia Cup) ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ (Team India) చిత్తుచేసింది. దీంతో టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు విజయంపై భారత క్రికెట్ బోర్డు (BCCI) కూడా తన సంతోషాన్ని పంచుకుంది. ఈ
Jai Shah : భారత క్రికెట్ నియంత్రణ మండలి వార్షిక సమావేశం ఆదివారం జరుగునుంది. కొత్త సభ్యుల ఎన్నిక ఉత్కంఠ రేపుతున్న వేళ ఈ మీటింగ్పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ సంఘం (MCA) శనివారం ఐసీసీ అధ్యక్�
ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో ఇటీవల భారత్తో ముగిసిన మ్యాచ్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆటగాళ్లు సాహిబ్జాదా ఫర్హాన్తో పాటు హరీస్ రవూఫ్పై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదుచేసింది. బుధవారం రా�
Asia Cup: భారత్తో గత ఆదివారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, షాహిబ్జాద ఫర్హన్ ప్రవర్తించిన తీరును బీసీసీఐ ఖండించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ వద్ద అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసింది
వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
BCCI : స్వదేశంలో మరో 9 రోజుల్లో మహిళల వన్డే ప్రపంచ కప్ మొదల్వనుంది. సెప్టెంబర్ 30న ఆరంభ వేడుకల అనంతరం మెగా టోర్నీ షురూ కానుంది. ఈ సందర్భంగా దివంగత సింగర్ జుబిన్ గార్గ్(Zubeen Garg)కు నివాళులు అర్పించనుంది బీసీసీఐ.
IND vs PAK | ఆసియా కప్లో భాగంగా ఇటీవల భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కరచాలనం వివాదంపై భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట�
BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025-27)ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ఇక స్వదేశంలో సత్తా చాటనుంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా.. అక్టోబర్లో వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి రేసులోకి మరో క్రికెటర్ పేరు వచ్చి చేరింది. నిన్నటి దాకా బీసీసీ తదుపరి చీఫ్ దిగ్గజ క్రికెట్ సచిన్ టెండుల్కర్, మాజీ స్పిన్నర్ హర్బన్సింగ్ పేర్లు ప్రము
West Indies : సుదీర్ఘ విరామం తర్వాత వెస్టీండీస్ (West Indies) జట్టు భారత పర్యటనకు రాబోతోంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అనిశ్చితి పర్వం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతున్న దల్జీత్సింగ్ పై బీసీసీకి పలువురు క్లబ్ సెక్రటరీలు ఫిర్యాదు