దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆడనున్నారు. ఈనెల 24 నుంచి మొదలుకాబోయే ఈ టోర్నీలో ఢిల్లీ జట్టుకు పంత్ సారథిగా వ్య�
India Squads | కొత్త ఏడాదిలో భారత్-శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగనున్నది. అదే సమయంలో స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లో భారత జట్టు తలపడనున్నది. ప్రపంచకప్, న్యూజిలాండ్తో సిరీస్క
Ind Vs Sa T20 | లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బీసీసీఐపై విమర్శలు గుప్పించారు. లక్నోలోని ఇలాంటి పరిస్థితుల్లో స్టేడి�
Cameron Green | అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం జరిగిన వేలంలో కామెరాన్ గ్ర�
BCCI : అంతర్జాతీయ మ్యాచ్లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సేందేనని స్పష్టం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలనుకుంటోంది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట
SMAT : దేశవాళీ క్రికెట్లో అవినీతికి పాల్పడిన నలుగురిపై వేటు పడింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో అవినీతికి తెరతీసిన వారిని శుక్రవారం అస్సాం క్రికెట్ సంఘం (ACA) సస్పెండ్ చేసింది.
BCCI : ఇటీవల కాలంలో మహిళల క్రికెట్ అభివృద్దికి పలు చర్యలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2025)ఛాంపియన్గా అవతరించిన టీమిండియా క్రికెటర్లకు ప�
BCCI Pay Cuts: కోహ్లీ, రోహిత్ జీతాల్లో కోత పడనున్నది. ఇద్దరూ చెరో రెండు కోట్లు కోల్పోనున్నారు. ఏ ప్లస్ కేటగిరీలో ఉన్న ఆ ఇద్దరు క్రికెటర్లు త్వరలో ఏ కేటగిరీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
లక్నో వేదికగా ఈనెల 13 నుంచి మొదలయ్యే బీసీసీఐ మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ కోసం మంగళవారం హైదరాబాద్ జట్టును ఎంపిక చేశారు. మొత్తం 15 మందితో ప్రకటించిన జట్టులో కరీంనగర్కు చెందిన యువ క్రికెటర్ కట్టా శ్రీవల్లి �
ఈనెల 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను యువ వికెట్కీపర్ బ్యాటర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మకు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీ�