క్యూ3లో రూ.902 కోట్లు హైదరాబాద్, ఫిబ్రవరి 11: దివీస్ ల్యాబ్ లాభాలకు కోవిడ్ ఔషధాలు దన్నుగా నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.902 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడా
Corona | దేశంలో కొత్తగా 58,077 కరోనా (Corona) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,25,36,137కు చేరాయి. ఇందులో 4,13,31,158 మంది వైరస్ నుంచి బయటపడ్డారు
హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ డిసెంబర్తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను నికర లాభంలో 76 శాతం వృద్ధి కనబరిచింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.47.8 కోట్లుగా ఉంటే, ఈసారి రూ.84.20 కోట్లకు ఎగబాకింది. కరోనాతో గత
Omicron variant | కొవిడ్ విజృంభిస్తున్నది. లక్షల సంఖ్యలో కేసులు తేలుతున్నాయి. కానీ, అంతగా భయం కలిగించడం లేదు. కారణం కొవిడ్ ప్రస్తుత రూపమైన ఒమిక్రాన్ పాణాపాయం కాదన్న అభిప్రాయమే! దీనికి అసలు కారణం తెలుసుకునేందుకు
ముంబై: దిగ్గజ గాయని లతామంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. నెలకింద లతా మంగేష్కర్కు కరోనా సోకడంతో ముంబైలోని బీచ్ క్యాండీ దవాఖానలో చేరా
హైదరాబాద్ : ఆందోళన వద్దు.. కరోనాని ధైర్యంగా ఎదుర్కొందాం, మీకు అన్ని విధాలుగా అండగా నేను ఉంటానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, �
కరోనాపై భారత్ పోరు స్ఫూర్తిదాయకం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ చైనా ప్రస్తావన లేకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 31: పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా
కొన్ని అనుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు రవాణా, వినియోగం మరింత సులభం మహమ్మారి వేళల్లో వేగంగా వ్యాక్సినేషన్కు అవకాశం హైదరాబాద్, జనవరి 30: భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ముక్కు ద్వారా వేసే కరోనా టీకా మూ
అబిడ్స్, జనవరి 30: కరోనా కట్టడికి వ్యాక్సిన్ తీసుకోవాలని టీఆర్ఎస్ పారీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ కోరారు. వైదిక్ వచనాలయ్ లైబ్రరీలో అగర్వాల్ సమాజ్ తెలంగాణ సౌత్ జోన్ ఆధ్వర్యంలో 15 నుంచి 1
పారిస్: వ్యాక్సినేషన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆస్ట్రేలియా ఓపెన్కు దూరమైన ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్లో కరోనా ఆంక్
కొవిడ్ గుర్తింపునకు కొత్త ఎక్స్రే టెక్నాలజీ జోధ్పూర్, జనవరి 28: కొవిడ్ను గుర్తించడానికి ఐఐటీ జోధ్పూర్ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ప్రత్యేక ఎక్స్-రే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇ