భద్రాచలం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కరోనా కలకలం రేపిండి. భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముక్కోటి విధులకు భద్రాచలం వెళ్లిన ఐదు�
Minister errabelli | కరోనా నియంత్రణకు అన్ని విధాలుగా పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఫ్రంట్ లైన్ వారియర్స్గా పని చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.
Postpones all exams | డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటన
అమరావతి : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు నగరాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ లు విధిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పలు దేవాలయాలు, పబ్లిక్ పార్కుల్�
స్వచ్ఛంద సంస్థలకు కరోనా కష్టాలు ఆగిన విరాళాలు, సేవా కార్యక్రమాలు ముందస్తు ప్రణాళికలు తారుమారు ఆన్లైన్లోనే చెల్లింపులు, పలకరింపులు అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12: ఉద్యో
ప్రజలకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు పెంచండి కనీసం 2 రోజులకు బఫర్ స్టాక్ పెట్టండి రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ దేశంలో కొత్తగా 1.94 లక్షల కేసులు న్యూఢిల్లీ, జనవరి 12: ఒమిక్రాన్
అల్లం వంటింట్లో ఉండే దివ్యౌషధం. దీన్ని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా అల్లంలో ఉండే జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు దరి చేరవు. అందుకే
అమరావతి : కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న నైట్ కర్ఫ్యూను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. పండుగ తరువాత ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తాజాగా వెల్లడించింది. ఏపీ ప్ర
కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అజయ్ భట్లకు కూడాన్యూఢిల్లీ, జనవరి 10: ప్రజల ఆరోగ్యాన్ని, కరోనా మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పలుచోట్ల ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించిన బీజేపీ నేతలు
అంబర్పేట : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి బూస్టర్ డోసును ఇస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుగా 60 ఏళ్లు పై బడిన వారు,
Minister Puvvada | రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి 15 నుంచి 18 పిల్లలకు, 60 ఏండ్ల సీనియర్ సిటిజన్స్,హెల్త్ కేర్ పర్సన్స్, ఫ్రంట్ లైన్ పర్సన్స్ కి కొవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని �