Omicron positive | జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్టులు చేయగా కరోనా పాజి�
Omicron less effective | మొదటి, రెండో దశలో కొవిడ్ సోకిన వారికి ఒమిక్రాన్ ప్రభావం తక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు
Chevella MP | కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారని ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించారు. గడిచిన 24 గంటలో 31,158 మంది నుంచి కరోనా న
Omicron may push Covid to turn endemic | ఎక్కడో చైనాలోని వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ అంటూ తన రూపం మార్చుకొంటూ రెండేండ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తో�
న్యూ ఓర్లీన్స్: ఖగోళ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. చరిత్రలో తొలిసారి ఓ అంతరిక్షనౌక సూర్యుడిని తాకింది. నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్.. సూర్యుడి ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించింద�
Omicron UK | త్వరలో మళ్లీ కరోనా ఆంక్షలు విధించకోపోతే యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు శనివారం హెచ్చరించారు.
corona vaccine | కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్లు ప్రభుత్వం గు�
Obese people | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండడంతో ఆరోగ్య నిపుణులు మరో కొత్త వేవ్ రావచ్చునని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కొవిడ్ సోకిన వారి సంఖ్య త్వరలోనే మళ్లీ భా�
Will Omicron Infect Kids | డెల్టాతో పోలిస్తే.. వేషాలు మార్చడంలో రెండాకులు ఎక్కువే చదువుకుంది. జిత్తులమారితనంలో రాటుదేలిపోయింది. చిన్న పిల్లలనూ వదిలిపెట్టదు. పరీక్షలు చేసినా రోగ లక్షణాలను బయటికి రానివ్వదు. కరోనా కొత్త వ�
అమరావతి : కరోనా మహమ్మారితో ఏపీలో మరణించిన వైద్యుల కుటుంబాలకు సైతం పరిహారం అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రాజు కోరారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ర�
జూలూరుపాడు: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు విద్యార్ధినులకు కరోనా సోకింది. పాఠశాలలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు 255 మంది విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో �
అమరావతి : ఏపీలో కొత్తగా 184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైద్యసిబ్బంది 29,595 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్ బారిన పడి కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు మృతి �