దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా నటి, నిర్మాత మంచు లక్ష్మి కరోనా బారిన పడ్డారు. బూచోడు వంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నానన
సీనియర్ కథానాయిక మీనా కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా వుండాలని ఆమె కోరారు. ‘కొత్త సంవత్సరంలో మా ఇంటిక�
కవాడిగూడ : కరోనా, ఒమిక్రాన్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగూడ మారుతీనగర్లో డీబీఆర్ మిల్స్ యూపీహెచ్స
దమ్మపేట : దమ్మపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. దమ్మపేట పీహెచ్సీ వైద్యులు శ్రీహర్ష ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది 15 ఏళ్లు నిండిన 214 మందివిద్యా�
Omicron Third wave | ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ అంటూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతుంది. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంత�
కరోనా చికిత్సకు అనుమతి పొందిన మోల్నుపిరవిర్ గోలీని ‘మోల్ఫ్లూ’ పేరిట మార్కెట్లోకి తీసుకురానున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ వెల్లడించింది. ఒక్కో గోలీ ధరను రూ. 35గా నిర్ణయించినట్టు తెలిపింది. 10 �
పిల్లల టీకాలపై అపోహలు వద్దు 15-18 ఏండ్ల వారందరికీ వేయించాలి దేశం, రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు టీనేజర్లకు టీకా పంపిణీ ప్రారంభం సందర్భంగా మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 3 /బంజారాహిల్స్: ఎలాంటి అపోహలు �
CM KCR | కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాలల్లోని అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ఠపరచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, ఇతర వైద్యాధికారులను �
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేనేలేవని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనవరి చివ�
ప్రస్తుత పాలసీల్లోనే కవరేజీ: ఐఆర్డీఏఐ న్యూఢిల్లీ, జనవరి 3: కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్ బాధితులకు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఊరటనిచ్చింది. కరోనా ఆరోగ్య బీమా పాలసీల్లో ఒమిక్రాన్ వైద్య ఖర్చులూ కవ�
ఎంపీవి అయ్యుండి దీక్షకు అనుమతి తీసుకోవా? చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవు సకాలంలో స్పందించిన పోలీసులకు థ్యాంక్స్: గంగుల హైదరాబాద్, జనవరి 2 /కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ�
Night Curfew | నైట్ కర్ఫ్యూ.. కరోనా మొదలైనప్పటి నుంచి ప్రజల, ప్రభుత్వాల నోళ్లలో బాగా నానుతున్న పదం. రోజంతా ప్రజలు తిరగడానికి అనుమతినిచ్చి
Omicron cases in India | దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 48 గంటల్లోనే దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీలో కొత్తగా 1,3