న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో ఓ క్లారిటీ వచ్చింది. ఆ వేరియంట్ మానవ చర్మంపై 21 గంటల పాటు సజీవంగా ఉంటోంది. అంతేకాదు ఇక ప్లాస్టిక్పై ఆ వేరియంట్ లైఫ్ 8 రోజుల�
అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతుంది. కళాశాలకు చెందిన 20 మంది మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది . కరోనా సోకిన కొంతమంది విద్�
MLA Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే
హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.
Minister Harish rao | క్లిష్ట పరిస్థితులలో వెలకట్టలేని సేవలందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్న సేవలందిస్తున్న రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు అంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా అభినందిం
కేంద్రం కొత్త మార్గదర్శకాలు న్యూఢిల్లీ, జనవరి 22: తాజాగా కరోనా బారిన పడి కోలుకున్న వారికి టీకా ఇవ్వడాన్ని మూడు నెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు, యూటీలను ఆదేశించింది. ముందస్తు జాగ్రత్త(�
కరోనా విజృంభణ వేళ ప్రతికూలత ఒక్కరోజే 3 లక్షలకుపైగా కొత్త కేసులు న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో కరోనా థర్డ్వేవ్ విజృంభిస్తున్నవేళ అత్యంత కీలకమైన ఐదు ల్యాబోరేటరీలు నిధుల కొరతతో మూతపడ్డాయి. కరోనా ఒమిక్రాన్
ముంబైలో ఇప్పటికే గరిష్ఠానికి కేసులు ఎస్బీఐ పరిశోధన నివేదిక వెల్లడి మార్చి 11నాటికి ఎండమిక్ దశకు కరోనా ఐసీఎంఆర్ నిపుణుడు సమిరన్ అంచనా దేశంలో కొత్తగా 2.82 లక్షల మందికి వైరస్ న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో
Minister Koppula | కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం మంత్రి జూమ్ వీడియో సమావేశం ద్వారా రెండో డోస్ వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడిపై తీసు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స �
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కరోనా కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకింది. వారం రోజులవ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా బారిన పడ్డారు. వ�
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కరోనా బారీన పడ్డారు. పాజిటివ్ గా తేలడంతో ఆయన ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. తనను కలవడానికి ఎవరూ రావొద్దని, గతంలో కలిసిన వారు పరీక్షలు �
అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చంద్రబాబు ఈరోజు తన ట్విటర్ల
Corona | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఏకంగా మూడు బ్యాంకులపై కరోనా ప్రభావం పడింది. ఒకేసారి మూడు బ్యాంకులకు సంబంధించిన 10 మంది సిబ్బంది కరోనా బారిన పడడంతో అధికారులు ఆయా బ్యాంకు సేవలను నిలిపివేశారు.