ఎక్కడో తప్ప కనిపించని వ్యాధి, ఎవరినో తప్ప వేధించని సమస్య.. తరచూ ఇబ్బందిపెడుతున్నది. ప్రత్యేకించి, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కక్షగట్టినట్టు కలవరపెడుతున్నది. పేగులను కుళ్లబొడిచి ప్రాణాంతకంగా మారుస్తు�
అభిస్టి సేవా పురస్కార అవార్డు | కరోనా సమయంలో తెలంగాణలోని పేదప్రజల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డికి అభిస్టి సేవా పురస్కార అవార్డు దక్కింది.
న్యూఢిల్లీ: పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ సమాచారాన్ని భారత్ బయోటెక్ డీసీజీఐకి సమర్పించింది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు. 2-18 ఏండ్ల వయసున్న పిల్లలపై కొవాగ్జిన
వచ్చేనెల 31 వరకు అమల్లో ఉంటాయన్న కేంద్రంన్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కరోనా నియంత్రణ చర్యలను వచ్చేనెల 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ‘దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కొ�
లండన్: కరోనా.. ఈ పేరు చెబితేనే రెండేళ్లుగా ప్రపంచమంతా వణికిపోతోంది. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధారణ జలుబుగా మారిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైరస్కు చాలా కాలంగా అలవాటు ప�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కరోనా పాజిటివ్ వచ్చిన 30 రోజుల్లో ఆత్మహత్య చేసుకొన్నవారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారిని కూడా కరోనా మృతులుగానే గుర్తిస్
వాషింగ్టన్, సెప్టెంబర్ 22: కరోనా వైరస్తో కొందరిలో తీవ్ర మానసిక సమస్యలు తలెత్తుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకిన కొంత మంది పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించడాన్ని గుర్త�
మాజీ కమ్యూనిస్టు నేత ఆరోపణబీజింగ్, సెప్టెంబర్ 22: కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియడానికి రెండు నెలల ముందే ఆ మహమ్మారి గురించి అమెరికాను హెచ్చరించానని చైనా కమ్యూనిస్టు మాజీ నాయకుడొకరు తెలిపారు. 2019 అ
ఒక్కో కుటుంబానికి రూ.50వేలు దరఖాస్తు చేసుకొన్న 30 రోజుల్లో జమ అందజేత బాధ్యత డీడీఎంఏలకు బుధవారంనాటికి దేశంలో కరోనా మరణాలు 4,45,768 ఎస్డీఆర్ఎఫ్ నుంచి సాయం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వంఅఫిడవిట్ న్యూఢిల్�
సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలు చాలా మందిని గందరగోళంలో పడేస్తున్నాయి. బ్రతికున్న వారినే చంపేయడం, ఆరోగ్యంతో ఉన్నవారిని అనారోగ్యం బారిన పడేయడం కామన్ గా మారింది. తాజాగా బాలీవుడ్ సీనియర్ మోస్ట్ సి�
జూలూరుపాడు: మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు పెద్దోజు విజయలక్ష్మి (54)సోమవారం రాత్రి మృతి చెందారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్ర�