ప్రభుత్వ చర్యలతో తక్కువ కేసులు భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవాలి మహీంద్రా ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అమీర్పేట్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో కరోనా వ్యాప్త�
సర్కారు ఆలోచనతో వినూత్న వైద్య విధానం మ్యూకర్మైకోసిస్కు ప్రత్యామ్నాయ చికిత్స ఆయుర్వేద మందులతో ఎంతో మందికి నయం గాంధీ, ఈఎన్టీ దవాఖానల అధ్యయనంలో వెల్లడి నూతన చికిత్సపై ఆయుష్ ప్రయోగాలు అల్లోపతి వైద్యుల
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కరోనా వ్యాప్తికి సూచిక అయిన ఆర్-విలువ ఆగస్టు ద్వితీయార్ధంలో వేగంగా పెరిగింది. ఆగస్టు 14-17 మధ్యలో ఆర్-విలువ 0.89 ఉండగా అది ఆగస్టు 24-29 వరకు 1.17కు చేరింది. కేరళలో కేసుల పెరుగుదలే ఇందుకు కా�
వాటిలో ప్రమాదకరమైనవి స్వల్పమే డేంజర్గా మారుతున్నవి ఒక్క శాతమే! సెకండ్వేవ్ నుంచి ఇప్పటివరకు డెల్టాదే పై చేయి హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ 48,168 ఉత్పరివర్తనాలు చెందినట్టు సీసీఎ�
కరోనాలో మరో కొత్త వేరియంట్న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ప్రపంచమంతా డెల్టా వేరియంట్ గురించి భయపడుతున్న వేళ ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళనకర ప్రకటన చేసింది. కరోనాలో మరో కొత్త మూ/బీ.1.621 వేరియంట్న�
బడిగంట మోగింది | రాష్ట్రంలో బడి గంట మోగింది. పిల్లల మనసులు మురిశాయి. ఉప్పొంగే ఉత్సాహంతో చెంగుచెంగున బడిబాట పట్టారు. నేటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో పాఠశాలల్లో సందడి నెలకొంది.
బడిగంట | రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యాయి. 18 నెలల తర్వాత స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థుల
కొత్తగా 17 జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ ల్యాబ్లు ప్రధాన దవాఖానల్లో అదనంగా 825 ఐసీయూ బెడ్లు నిమ్స్కు 200.. ఇతర చోట్ల 100, 50 చొప్పున కేటాయింపు ఒక్కోబెడ్కు 16.85 లక్షల ఖర్చు చిన్నారులకు 20% పడకలు హైదరాబాద్, వరంగల్, ఆగస్ట�
కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి విద్యార్థుల మధ్య మీటర్ దూరం ఉండేలా సీట్లు విద్యాశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు కొవిడ్ నిబంధనల
పలు రాష్ర్టాల్లో పెరుగుతున్న కేసులు ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ పాండా న్యూఢిల్లీ, ఆగస్టు 30: కరోనా థర్డ్వేవ్ సంకేతాలు కొన్ని రాష్ర్టాల్లో కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ సాంక్రమిక వ్యాధుల విభాగాధిపత�
మూడో వేవ్ ప్రారంభానికి సంకేతం? మళ్లీ ఆంక్షల బాట పట్టిన రాష్ట్రం తిరువనంతపురం, ఆగస్టు 29: సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త తగ్గి దేశం ఊపిరితీసుకొంటున్న వేళ కేరళలో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ప్రముఖులు కన్నుమూసారు. కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా కరోనా నుండి తమను కాపాడుకోలేకపోయ