జైడస్ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి 12 ఏండ్లు దాటిన వారికి వేయవచ్చు దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి టీకా ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ న్యూఢిల్లీ, ఆగస్టు 20: జైడస్ క్యాడిలా తయారు చేసిన కరోనా ట
ముజీబ్ హుస్సేన్ | టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేని(ముజీబ్ హుస్సేని)ని హబీబ్నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: సెప్టెంబరులోగా పిల్లలకు కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి రావచ్చని ఐసీఎంఆర్-జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ) డైరెక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. ప్రస్తుతం ఆ టీకా 2, 3వ దశ ట్రయల్స్ 2-18 ఏండ్ల వా�
ముగిసిన కరోనా సెకండ్ వేవ్ మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు, ప్రజలను కర�
కరోనా కట్టడికి న్యూజిలాండ్ కఠిన నిర్ణయంవెల్లింగ్టన్, ఆగస్టు 17: కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించిన న్యూజిలాండ్.. కొత్తగా ఒక కరోనా కేసు నమోదుకావడంతో అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మూడు రోజులపాటు కఠి
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ప్రస్తుతానికి మన దేశంలో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అవసరం లేదని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ తెలిపారు. భారత్లో లేదా ఇతర దేశాల్లో రెండు డ�
కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కీడలు 2021లో జరిగాయి. ఈ క్రీడలను ఘనంగా నిర్వహించిన జపాన్కు అభినందనలు. జనాభాపరంగా చిన్నవైనా కొన్ని దేశాలు ఈ క్రీడల్లో వహ్వా అనిపించాయి. కానీ జనాభాపరంగా పెద్ద దేశమైన�
ప్రజల కోసం చర్చించాల్సిన అత్యున్నత వేదిక కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదు అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి మన బిడ్డలు ఆటంకాలను అధిగమించి ఒలింపిక్స్లో పతకాలు సాధించారు స్వాతంత్య్ర దినోత్సవ సందేశ�
రెండో దశ క్లినికల్ ట్రయల్స్కి గ్రీన్సిగ్నల్ భారత్ బయోటెక్కు కేంద్రం అనుమతి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కరోనా నియంత్రణకు ప్రపంచంలోనే తొలిసారిగా ‘ముక్కు టీకా’ను అభివృద్ధి చేస్తున్న భారత్
అన్ని జిల్లాల్లో పాజిటివిటీ 5 శాతం లోపే పార్లమెంట్లో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సగటు పాజిటివిటీ 0.54 శాతమే హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాం�
ఎన్ఐఎన్ అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేయడంతోపాటు ఎంతమందిలో యాంటిబాడీలు వృద్ధి చెందాయో తెలుసుకొనేందుక
70% మంది వ్యాక్సిన్ తీసుకున్నా డెల్టా ఉద్ధృతి టీకా వేయించుకోని వారి ద్వారా వేగంగా వ్యాప్తి వాషింగ్టన్, ఆగస్టు 7: అమెరికాలో రోజుకి సగటున నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరింది. 70 శాతం మంది వయోజనులు వ్
అమెరికాలో దుప్పులకూ కరోనా | అమెరికాలో దుప్పులకూ కరోనా సోకింది. వైట్ టెయిల్డ్ డీర్ శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.