చిన్నారుల్లో దీర్ఘకాల కొవిడ్-19 లక్షణాలు తక్కువే కొద్ది మందిలోనే నెలరోజుల తర్వాత కూడా లక్షణాలు వైరస్ సోకిన తొలివారంలో అలసట, తలనొప్పి జలుబు, ఫ్లూ వ్యాధులున్న వాళ్లలో వైరస్ తీవ్రత ఎక్కువ లాన్సెట్లో బ్�
కేసుల పెరుగుదలే థర్డ్వేవ్కు సంకేతంఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావువిద్యానగర్, ఆగస్టు4: దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్�
కరోనాతో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. కానీ, సౌందర్య ఉద్దీపన ఉత్పత్తులకు మాత్రం మార్కెట్ పెరిగింది. లాక్డౌన్ సమయాన్ని మగువలు చర్మ సంరక్షణకు ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం. అప్పటికే బ్యూటీ మార్కెట్లో ఓ బ�
8 రాష్ర్టాల్లో ‘ఆర్ ఫ్యాక్టర్’ ఆందోళనకరం 44 జిల్లాల్లో 10% కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు గతవారం కేరళలోనే 49.85 శాతం కేసులు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో కరోనా సెకండ్�
కరోనా కట్టడిలో సత్ఫలితాలు: డాక్టర్ అశోక్ఖైరతాబాద్, ఆగస్టు 1: రోగ నిరోధక శక్తికి హోమియోపతి వైద్యం ఉపయుక్తంగా ఉంటుందని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ �
‘మనిషి ఈ భూమ్మీదకి ఎలా వచ్చాడు’ అన్నదానికి అనేక కారణాలు వినిపిస్తాయి.అందుకు సాక్ష్యంగా ఎన్నో సిద్ధాంతాలు, నమ్మకాలూ కనిపిస్తాయి. కానీ, ఆ మనిషి ఎలా మనుగడ సాగించాడు, లోకాన్ని ఎలా జయించాడు అన్న ప్రశ్నలకు మాత�
సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సీ మండేచౌటుప్పల్ రూరల్, జూలై 31: కరోనా థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉన్నదని సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసె�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేరియంట్ కొత్త కేసుల్లో మెజారిటీ ఈ రకానివే డెల్టా.. ప్రపంచానికి ఓ హెచ్చరిక మరిన్ని రాకముందే కట్టడి చేయాలి దేశాలకు డబ్ల్యూహెచ్వో పిలుపు భారత్లోనూ పెరుగుతున్న కేసులు న్యూఢ
కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పాజిటివ్ వచ్చినా బయట తిరుగుతున్నారు నిర్లక్ష్యం వద్దు.. కేసులు పెరిగే ముప్పు ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): �
ఆల్ఫా కన్నా 10 రెట్లు ఎక్కువ తీవ్రతన్యూఢిల్లీ, జూలై 30: ఆటలమ్మ(చికెన్ పాక్స్)లాగే డెల్టా వేరియంట్ కూడా అత్యంత ఉద్ధృతంగా వ్యాపించగల లక్షణాలు కలిగి ఉన్నదని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల�
కరోనా తీవ్రమవుతున్నది.. టీకాలకు ప్రాధాన్యమివ్వండి: బీజేపీ నేత సువేందుకోల్కతా: కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికల నిర్వహణ సరికాదని పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నా
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతో పాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం పోసాని కృష్ణమురళి ఓ ప్రకటనను విడుదల చేశారు. తన వల్ల సినిమా షూటింగ�
రోగి శరీరంలోనే వైరస్ సమూల మార్పులుహైదరాబాద్, జూలై 29: కరోనా మహమ్మారి కొత్త రూపాలు సంతరించుకోవడం వెనకున్న కారణాలను పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగిలో వైరస్ కొన్ని మార్పులకు లోనవుతున్నదని పేర్క
తిరువనంతపురం, జూలై 29: కేరళలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో వారాంతంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నిబంధనలు ఈ వారాంతం నుంచే అమల్లోకి �