‘కరోనా వ్యాక్సిన్ వేయించుకోండమ్మా!’ అంటే, విద్యావంతులైన నగర మహిళలే ‘వామ్మో వ్యాక్సినా?’ అంటూ అపోహలు, భయాలతో ఆమడదూరం వెళ్తున్నారు. ఆధునిక నాగరికతకు బహుదూరం బతికే ఆదివాసీ మహిళలు మాత్రం కరోనా వ్యాక్సిన్
అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీన్యూఢిల్లీ, జూలై 20: కరోనా మహమ్మారిపై పోరులో రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ర్టాలు కలిసి ఒక జట్టుగా పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కరోనా నియంత్రణపై మంగళవారం నిర్�
బోన్ డెత్ | శరీరంలోనే అత్యంత బలమైన భాగాలైన ఎముకలు క్రమంగా కుళ్లిపోతే, ఏదో ఓ దశలో నిర్జీవంగా మారితే.. అదే, బోన్ డెత్ ( Bone Death )! కరోనా నుంచి కోలుకున్న అరవై రోజుల తర్వాత, ఎముకలపై మొదలయ్యే ఆ దాడిని తట్టుకోవడానిక�
-ఆల్ఫా కంటే 40-60% ఉద్ధృతిన్యూఢిల్లీ, జూలై 19: దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో నమోదైన కొత్త కేసుల్లో 80 శాతం డెల్టా కేసులేనని కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా వెల్లడించారు. సోమవారం ఆయన �
న్యూయార్క్, జూలై 19: కుక్కల కంటే పిల్లులకే కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికమని తాజా అధ్యయనంలో తేలింది. న్యూయార్క్కు చెందిన వెటర్నరీ, బయోమెడికల్ పరిశోధకుడు డాక్టర్ హిన్హ్ లీ, ఆయన భార్య యూయింగ్ లియాంగ్ �
న్యూఢిల్లీ, జూలై 19: కరోనా మూడోవేవ్ ముప్పు ఉందన్న ఆందోళన నేపథ్యంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా అత్యవసర మందులను కేంద్రం కొనుగోలు చేస్తున్నది. మొదటి, రెండో వేవ్లలో భారీగా కరోనా కేసులు నమోదవడంతో దేశంలోన
న్యూఢిల్లీ, జూలై 18: కరోనా థర్డ్వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. నెలరోజుల వ్యవధిలో ఏదైనా జిల్లాలోని 75 శాతం మందికి వ్యాక్సినేషన్ (కనీసం ఒక్క డోసు) పూర్తిచేస్తే.. మరణాలను 37 శా�
న్యూయార్క్: కరోనా వ్యాప్తికి కార్చిచ్చులు కూడా ఒక కారణమని, పొగ, దూళి వైరస్ ప్రభావాన్ని పెంచుతున్నదని అమెరికా పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2020లో రేగిన కార్చిచ్చులు నెవాడాలోని రెనో పట్టణంలో ఎక్కువ వైరస
లండన్: బ్రిటన్ మంత్రివర్గంలో కరోనా కలకలం రేగింది. ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్కు శనివారం కరోనా నిర్ధారణ అయింది. శుక్రవారం ఆయనను కలిసిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సు
కరోనా మహమ్మారికి గురై ఇటీవల మరణించిన వరుణ్ తేజ్ ఫ్యాన్స్ జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ కనుకం శేఖర్ కుటుంబానికి మెగా హీరో వరుణ్తేజ్ అండగా నిలిచారు. శేఖర్ తల్లి కనుకం రాజేశ్వరికి హీరో వరుణ్ తేజ్ ర�
ఉన్నత విద్యను దెబ్బతీసిన మహమ్మారి 60 వారాలపాటు మూతపడిన కాలేజీలు దేశంలో 40-60 శాతం విద్యాభ్యాసం నష్టం ఈ నష్టం పూడాలంటే మూడేండ్లు పడుతుంది టీమ్ లీజ్ ఎడ్టెక్ సంస్థ నివేదికలో వెల్లడి హైదరాబాద్, జూలై 17 (నమస్�
పూజారులు, పోతరాజులు మాస్క్లు ధరించాల్సిందే అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిక హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): బోనాలు, బక్రీద్ పండుగల వేళ ప్రజలు కొవిడ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద�
15 జిల్లాల్లో రోజువారీ కేసులు 10 లోపే 2.03 కోట్ల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.63 శాతానికి పరిమితమైంది. ఇప్పటివర
దేశంలో ఇంకా హెర్డ్ ఇమ్యూనిటీ రాలేదు కొత్త వేరియంట్లు ఎప్పుడైనా దాడి చేయొచ్చు కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే వైరస్కు కళ్లెం పిల్లలపై కూడా మహమ్మారి పంజా విసరొచ్చు థర్డ్వేవ్ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ �