న్యూఢిల్లీ: ప్రజల ప్రాణాల కన్నా విశ్వాసాలు గొప్పవి కావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కాంవడ్ యాత్ర నిర్వహించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. �
న్యూఢిల్లీ, జూలై 16: మరికొద్ది రోజుల్లో చిన్నపిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నట్టు కేంద్రప్రభుత్వం తెలిపింది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకొవ్-డీ’ టీకా ట్రయల్స్ విజయవంతం�
ఇన్ని రోజులూ నాలుగు గోడలమధ్య చాలామందికి ఊపిరాడలేదు. ఇప్పుడిప్పుడే జనం ఫ్యామిలీతో పిక్నిక్లు, టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని గుర్తు పెట్టుకోవాలి. అడపాదడపా కేసులు
కార్యనిర్వాహక అధికారాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు? పరిశీలించనున్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూలై 14: కరోనా నియంత్రణపై కార్యనిర్వాహక వర్గం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోగలవా?, చేసుకుంటే ఎంతవరకు అనే�
సోనూసూద్ | రీల్ లైఫ్లో విలన్గా నటించినప్పటికీ, రియల్ లైఫ్లో మాత్రం హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. అలాంటి సోనూసూద్ పట్ల ఓ బుడ్డోడు అభిమానం
ముందస్తు నివారణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలి కరోనా కట్టడిపై వైద్యారోగ్యశాఖను ఆదేశించిన క్యాబినెట్ హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడో వేవ్పై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖను రాష్ట
మాస్కుల్లేకుండా తిరగడం చాలా ప్రమాదకరం: ప్రధాని మోదీ జాగ్రత్తపడితే భవిష్యత్తు వేవ్లకూ అడ్డుకట్ట: కేంద్రం ఉత్తరాఖండ్లో ఈ ఏడాది కావడ్ యాత్ర రద్దు న్యూఢిల్లీ, జూలై 13: పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లలో ప్రజల�
కరోనా బెడద ఇప్పట్లో తప్పేలా లేదు. ఒక వేవ్ తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న వేళ మరో వేవ్ మనల్ని వణికించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల డెల్టా ప్లస్ కేసులు వణుకు పుట్టిస్తున్
గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలో టీకాయే మనకు ఆయుధం అని గవర్నర్ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కోవిడ్ నుంచి రక్షణ పొందాలన్నా�
ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాలు ఎజెండా భూమి విలువ సవరణపై చర్చ కరోనా థర్డ్వేవ్పై అప్రమత్తత వానకాలం సాగుపై నిర్ణయాలు పల్లె, పట్టణ ప్రగతిపై సమీక్ష హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాలు, �
కరోనాలోనూ రాష్ట్రం దూకుడు టీఎస్ ఐ-పాస్తో పెట్టుబడుల రాక హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఒడిదుడుకులు ఎదురైనా రాష్ట్ర పారిశ్రామిక రంగం అభివృద్ధి బాటలోనే పయనిస్తున్నది. ప్రభుత్వం పలు
తాజా అధ్యయనం న్యూయార్క్ : రోజూ ఒక కప్పు, అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే కరోనా ముప్పు 10 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘కాఫీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్ఫ్లెమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ ఒక కప్పు క�
0.78 నుంచి 0.88కి పెరిగిన ‘ఆర్’ విలువ క్రమంగా పెరుగుతున్నయాక్టివ్ కేసులు జనం రద్దీతో కరోనా వ్యాప్తిపై ఆందోళనలు థర్డ్వేవ్కు సిగ్నల్గా భావిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో కరోనా మూడోముప్పు ప్
17 ఏళ్ల సినీ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నానని అంటోంది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. రోలర్ కోస్టర్రైడ్గా సాగిన ఈ ప్రయాణంలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని అంటోంది. గత రెండేళ్లుగా తన జీవితం