2.2 కోట్ల మందికి టీకాలు ప్రభుత్వ లక్ష్యం కోటిమందికిపైగా తొలిడోస్ పూర్తి ప్రత్యేక డ్రైవ్లతో పెరిగిన వ్యాక్సినేషన్ వేగం ఒక్క డోస్తో 60% పైగా రక్షణ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యాక్సినే
లక్నో, జూలై 9: ఉత్తరప్రదేశ్లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. కింగ్జార్జ్ మెడికల్ కళాశాలలో 109 కేసులను పరీక్షించగా, వాటిల్లో 107 కేసులు డెల్టా ప్లస్ కాగా.. రెండు కప్పా కేసులు ఉన్నాయి. అయితే ప్రజ
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�
‘కరోనా సెకండ్ వేవ్పై జరుగుతున్న యుద్ధంలో విజయం మనదే కావాలి’ అంటున్నది ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న. కరోనా రెండో దశ తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని కించిత్ బాధతో కూడిన స్వరంతో ప్రకటించింది రష్మి�
కరోనాను ఎదుర్కొనేందుకు చాలామంది సాంప్రదాయ వైద్యం వైపు మళ్లారు. ఈ క్రమంలో అందరి నోళ్లలో బాగా నానిన పదం తిప్ప తీగ. దీని ఆకులు తింటే కరోనా దరికి చేరదన్న ప్రచారం నేపథ్యంలో దీనికి ఎన్నడూ లేని
2021-22 విద్యాసంవత్సరానికి అమలు విద్యార్థులకు రెండుసార్లు పరీక్షలు కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ నిర్ణయం న్యూఢిల్లీ, జూలై 5: కరోనా అనిశ్చితి కారణంగా పరీక్షలు రద్దు అవుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీస�
ముంబై: కరోనా కష్టకాలంలో చాలా మంది సాంప్రదాయ వైద్యం వైపు మళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంట్లోనే కషాయాలు చేసుకున్నారు. ఆయుర్వేద మందులను ఆశ్రయించారు. చివరికి వన మూలికలు కరోనాను కట్టడి చేస్తా�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కరోనా వైరస్తో చాలా మంది క్రీడాకారుల కెరీర్లు దెబ్బతిన్నాయని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. కొవిడ్-19 విజృంభణ, ప్లేయర్ల కెరీర్పై వైరస్ చూపిన ప్రభా�
ఏ నెలలోనైనా తీసుకోవచ్చుకేంద్ర ప్రభుత్వం అనుమతిన్యూఢిల్లీ, జూలై 2: ఇక గర్భిణులు కూడా కరోనా టీకా తీసుకోవచ్చు. వారు కొవిన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు లేదా సమీపంలోని టీకా కేంద్రానికి నేరుగా వెళ్ల�
ఆల్ఫా వేరియంట్ పైనా అంతే ప్రభావం అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటన టీకా వేసుకొన్న వారి సీరంపై పరిశోధనలు గణనీయంగా ఉత్పత్తైన యాంటిబాడీలు కొవాగ్జిన్ బూస్టర్తో దీర్ఘకాలం రక్షణ: ఎన్ఐవీ వాషింగ్టన్, జూన�
న్యూఢిల్లీ, జూన్ 30: చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సోకి బాధపడి ఉంటే త్వరలో జరుగబోయే సీఏ పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు
కరోనా మృతుల కుటుంబాలకు సాయంపై సుప్రీంకోర్టు ఎంత మొత్తం చెల్లించాలన్నది కేంద్రానిదే నిర్ణయం ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు జారీ చేయాలి మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సరళతరం చేయాలి కేంద్రాన్ని, ఎన్డీఎంఏని ఆ�