డబ్ల్యూహెచ్వోకు తెలిపిన ఉత్తర కొరియాసియోల్, జూన్ 22: తాము 30 వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామని, కానీ వైరస్ కేసు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని ఉత్తరకొరియా తెలిపింది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (
విడుదల చేసిన రాహుల్ గాంధీతిప్పికొట్టిన బీజేపీ న్యూఢిల్లీ, జూన్ 22: దేశంలో కరోనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దీనిపై మ�
తల్లిదండ్రులు ఇద్దరూ కొవిడ్ బారిన పడటంతో ఒంటరిగా మిగిలిపోయిన పిల్లలు, కన్నవారి మరణంతో అనాథలైన బిడ్డలు, మురికివాడల్లోని బాలలు.. ఇలా ఆందోళనలో ఉన్న బాల్యానికి అండగా నిలుస్తున్నది ‘బచ్పన్ బచావో ఆందోళన్�
కరోనానుంచి త్వరగా కోలుకునేందుకు విటమిన్ మాత్రలు, యాంటీబయోటిక్స్, ఆయుర్వేద కషాయం అధికంగా తీసుకుంటున్నారా? అయితే, జాగ్రత్త. మీకు ఫిషర్స్ వచ్చే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది ఏప
కొద్ది రోజులలో మొదలు కానున్న ‘హరితహారం’, కరోనా సమస్య దృష్ట్యా ఈ సారి మరింత ముఖ్యమవుతున్నది. చెట్లు పెంచకపోవటం, ఉన్నవాటి నరికివేత సహా పర్యావరణ విధ్వంసం, ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగం వల్ల తీవ్రమైన నష�
సియోల్, జూన్ 21: మనిషి విసర్జించే ఘన వ్యర్థాల్లోని ఓ రకమైన బ్యాక్టీరియా కరోనా వైరస్ను నిరోధించడంలో సాయపడుతున్నట్టు దక్షిణ కొరియా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. మధ్యస్థాయి, తీవ్రమైన కరోనా లక్షణాలు ఉన్�
కరోనా మహమ్మారి బుసలు కొడుతూనే ఉంది. ఈ వైరస్ వలన ఎందరో ప్రముఖులు కన్నుమూసారు. తాజాగా పదహారేళ్ల వయసులో సినీరంగ ప్రవేశం చేసిన ప్రముఖ గాయనిని పొట్టన పెట్టుకుంది. తప్పూ మిశ్రా తన గీతాలాపనతో
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేశారు. ఇక ఇన్నాళ్లు అటకెక్కిన ప్రాజెక్టులు ఇప్పుడు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుకునేందుకు సిద్ధమయ్యాయి. అయితే నిర్మాత మండలి ఆదేశాల ప్రకారం షూటింగ్లో పాల్
దుబాయ్, జూన్ 20: భారత్తో పాటు పలు దేశాలపై ప్రయాణ ఆంక్షలను దుబాయ్ సడలించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులకు రెసిడెన్స్ వీసా ఉండి, యూఏఈ ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకుంటే అనుమతి�
కొవిన్లో ముందస్తు నమోదు తప్పనిసరి కాదు 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే కొంటుంది రాష్ర్టాలకు, యూటీలకు ఉచితంగా సరఫరా అమలులోకి కేంద్ర నూతన వ్యాక్సిన్ విధానం న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ వి
న్యూఢిల్లీ, జూన్ 20: కరోనా మరో వేవ్ను నివారించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. వైద్య సదుపాయాలు పెంచాలని తెలిపిం
అన్ని స్థాయిల్లో విద్యా సంస్థలు ప్రారంభం భౌతిక తరగతులు.. హాజరు తప్పనిసరి హాజరుపై తల్లిదండ్రుల కన్సెంట్ తీసుకోవాలి! ఒకటో తరగతి నుంచే ఆన్లైన్ క్లాసులు నేడు విద్యామంత్రి అధ్యక్షతన సమావేశం విద్యాసంస్థ
న్యూఢిల్లీ : రాష్ర్టాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుండటంతో మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో రద్దీ నెల కొంటున్నదని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని కేంద్రం ఆందో ళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థ�
తల్లిదండ్రులకు కేంద్రం మార్గదర్శకాలు కరోనా తగ్గాక స్కూల్కు వెళ్లేలా పిల్లలను మానసికంగా సిద్ధపర్చాలి అప్పటివరకూ ఇంట్లోనే పాఠశాల వాతావరణం కల్పించాలి న్యూఢిల్లీ, జూన్ 18: కరోనా ఉద్ధృతితో సుమారు ఏడాదిన్