న్యూఢిల్లీ, జూన్ 19: కరోనా వైరస్తో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర మరణించారు. కరోనా వైరస్తో ఏప్రిల్లో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన ఆయ
హైదరాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ ముప్పును ప్రతిఘటించడంలో ప్రజలను, పారిశ్రామికవేత్తలను జాగృతం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్�
చండీగఢ్: కోవిడ్ అనంతర సమస్యల కారణంగా భారత అథ్లెటిక్స్ దిగ్గజం, స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం మరణించారు. కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న 91 ఏండ్ల మిల్కాసింగ్కు జ్వరంతో పాటు ఆక్సిజన్
మూడోవేవ్కు ముకుతాడు వేసేందుకు కార్యాచరణ ‘లాన్సెట్’లో 21మంది నిపుణుల సూచనలు ఆరోగ్యసేవల వికేంద్రీకరణ, పారదర్శకంగా చికిత్స ధరలు, ప్రచారంలో శాస్త్రీయ సమాచారం, ప్రజల భాగస్వామ్యం.. న్యూఢిల్లీ : దేశంలో రెండ�
అమరావతి,జూన్18: ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను అక్కడి ప్రభుత్వం సడలించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే తూర్పుగోదావరి జిల్లా లో కరోనా ఇంకా తగ
కరోనా కేసులు తగ్గిపోతున్నా కూడా ఎందుకో కానీ మరణాలు మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇప్పటికీ అక్కడో ఇక్కడో ఎక్కడో ఓ చోట ప్రముఖులు కన్నుమూస్తూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ నటి కవిత ఇంట్లో తీరని వి�
వైరస్ కట్టడికి సీఎం వ్యూహాలు సక్సెస్ ఒకవైపు టీకాలు.. మరోవైపు లాక్డౌన్ ఫలితమిచ్చిన జ్వరసర్వే, వైద్య పరీక్షలు సరిహద్దు జిల్లాల్లో ప్లాన్ పక్కాగా అమలు రాష్ట్రంలో సాధారణం దిశగా పరిస్థితులు అభివృద్ధి �
మనపై ప్రభావం చూపకపోవచ్చు కొత్త వేరియంట్ను ఎదుర్కొనే శక్తి రాష్ట్రంలో ఇప్పటికే డెల్టా వ్యాప్తి దీనికితోడు టీకా, హెర్డ్ ఇమ్యూనిటీ హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్వేవ్కు డెల్టా
లండన్, జూన్ 17: కరోనా నుంచి కోలుకున్న అనంతరం పిల్లల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలకు చికిత్సలో కొర్టిస్టెరాయిడ్స్ బాగా పనిచేస్తాయని తాజా పరిశోధనలో గుర్తించారు. కొర్టిసెరాయిడ్స్… ఇన్ఫ్లమేషన్ను (వాపు, నొప
ప్రతి 11 రోజులకు కేసులు రెట్టింపు మళ్లీ పెరుగుతున్న కరోనా ఉద్ధృతి అమెరికాలో ఆందోళనకర వేరియంట్గా గుర్తింపు లండన్, జూన్ 17: ఇంగ్లండ్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ప్రతి 11 రోజులకు కేసులు రెట్ట�
2-4 వారాల్లో రావొచ్చన్న ఆ రాష్ట్ర టాస్క్ఫోర్స్ సెకండ్వేవ్కన్నా రెట్టింపు తీవ్రత పిల్లలపై ప్రభావం తక్కువేనని అంచనా ముంబై, జూన్ 17: కరోనా ఫస్ట్, సెకండ్వేవ్లలో దేశంలో ఎక్కువగా ప్రభావితమైన మహారాష్ట్ర�
కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉపాధి కోల్పోయి తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు సెలబ్రిటీలు భారీగా విరాళాలు అ�
ఇంటర్సిటీ రైలు| రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచే
గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలువాషింగ్టన్, జూన్ 16: జలుబు చేయడం ఒక విధంగా మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా..? సాధారణ జలుబును కలిగించే వైరస్ సోకడం వల్ల కరోనా కారకమైన సార్స్-కొవ్-2 నుంచి రక�