కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో రోజుకు వేల మంది పొట్టన పెట్టకుంటుండగా, ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు ప్రతి రోజు �
థర్డ్వేవ్ను ఎదుర్కోవటానికి కేంద్రం సన్నాహాలు ఆరోగ్య సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ వివిధ రంగాల్లో మూడు నెలల ట్రెయినింగ్ న్యూఢిల్లీ, జూన్ 11: కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తు�
శరీరంలో దీర్ఘకాలంపాటు ఉంటాయి హెర్డ్ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్తోనే సాధ్యం కేజీఎంయూ అధ్యయనంలో వెల్లడి లక్నో, జూన్ 11: కొవిడ్ సోకిన వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలతో (ప్రతిరక్షకాలు) పోలిస్తే, వ్యాక్సిన్�
కొవిడ్ కష్టకాలంలో ఇష్టమైన వాళ్లకు దూరంగా బతుకుతున్నాం. నలుగురూ ఓచోట చేరి సందడి చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రత్యేక సందర్భాల్లో చిన్న గిఫ్ట్ ఇచ్చేందుకూ కుదరడం లేదు. ఇకనుంచి ఆ బాధ ఉండదు. చేతిలో ఫోన్�
కరోనా మూడోదశ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు హైకోర్టుకు నివేదించినరాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో మూడోదశ కరోనా వ్యాప్తిలో పిల్లలపై ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో
స్టెరాయిడ్లు కూడా వద్దు.. అవసరమైతేనే సీటీస్కాన్ పిల్లల కోసం కేంద్రం కొవిడ్ మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ, జూన్ 9: చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880కు పెర
వైరస్ నుంచి సమర్థ రక్షణ 12 వేలమంది డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిపై సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్సీక్యూ) సమర్థవంతంగా పని చేస్తున్నదని మనదేశంలో భారీస్థాయ�
ఇప్పటికీ కొవిడ్కు, వాసన తెలియక పోవడానికి మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేక పోతున్నారు. అయితే, వాసనను కోల్పోయిన రోగులతో పోలిస్తే, కోల్పోని రోగులకే కరోనా ప్రాణాంతకమవుతున్నది.వాసన కోల్పోవడం అన్
ఢిల్లీ ,జూన్ 8: కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ‘ కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించి
కాకతాళీయమే అయినా, కొవిడ్ సమస్యకు మౌలికంగా పర్యావరణంతో సంబంధాన్ని చూస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శనివారం నాడు చెప్పిన మాటలు, ప్రముఖ అంతర్జాతీయ సోషలిస్టు పత్రిక ‘మంత్లీ రివ్యూ’ తాజా సంచిక ప్రచురించిన వ్�