శరీరంలో దీర్ఘకాలంపాటు ఉంటాయి హెర్డ్ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్తోనే సాధ్యం కేజీఎంయూ అధ్యయనంలో వెల్లడి లక్నో, జూన్ 11: కొవిడ్ సోకిన వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలతో (ప్రతిరక్షకాలు) పోలిస్తే, వ్యాక్సిన్�
కొవిడ్ కష్టకాలంలో ఇష్టమైన వాళ్లకు దూరంగా బతుకుతున్నాం. నలుగురూ ఓచోట చేరి సందడి చేయడానికి వీల్లేకుండా పోయింది. ప్రత్యేక సందర్భాల్లో చిన్న గిఫ్ట్ ఇచ్చేందుకూ కుదరడం లేదు. ఇకనుంచి ఆ బాధ ఉండదు. చేతిలో ఫోన్�
కరోనా మూడోదశ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు హైకోర్టుకు నివేదించినరాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో మూడోదశ కరోనా వ్యాప్తిలో పిల్లలపై ప్రభావం ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో
స్టెరాయిడ్లు కూడా వద్దు.. అవసరమైతేనే సీటీస్కాన్ పిల్లల కోసం కేంద్రం కొవిడ్ మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ, జూన్ 9: చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. బుధవారం కొత్తగా 10,989 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,63,880కు పెర
వైరస్ నుంచి సమర్థ రక్షణ 12 వేలమంది డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిపై సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్సీక్యూ) సమర్థవంతంగా పని చేస్తున్నదని మనదేశంలో భారీస్థాయ�
ఇప్పటికీ కొవిడ్కు, వాసన తెలియక పోవడానికి మధ్య సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించలేక పోతున్నారు. అయితే, వాసనను కోల్పోయిన రోగులతో పోలిస్తే, కోల్పోని రోగులకే కరోనా ప్రాణాంతకమవుతున్నది.వాసన కోల్పోవడం అన్
ఢిల్లీ ,జూన్ 8: కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ‘ కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించి
కాకతాళీయమే అయినా, కొవిడ్ సమస్యకు మౌలికంగా పర్యావరణంతో సంబంధాన్ని చూస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ శనివారం నాడు చెప్పిన మాటలు, ప్రముఖ అంతర్జాతీయ సోషలిస్టు పత్రిక ‘మంత్లీ రివ్యూ’ తాజా సంచిక ప్రచురించిన వ్�
మానవుడు సంఘజీవి అని ప్రాచీన గ్రీకు తత్తవేత్త అరిస్టాటిల్ వేల ఏండ్ల క్రితం ఉద్ఘాటించాడు. కానీ అదే మానవుడు నేడు ఒక సూక్ష్మ విషక్రిమి వల్ల సంఘ బహిష్కరణకు గురవుతున్నాడు. అంతేకాకుండా రోజులు గడుస్తున్న కొద్�
లాక్డౌన్లతో సరఫరాకు ఇబ్బందులు పెరుగుతున్న ముడి సరుకుల ఖర్చు భారంగా మారుతున్న తయారీ పీహెచ్డీసీసీఐ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 7: కరోనా సెకండ్ వేవ్తో దేశీయ పరిశ్రమ సంక్షోభంలోకి జారుకున్నది. వైర�