ఇంటర్సిటీ రైలు| రెండో విడుత కరోనా వుధృతి కొంచం తగ్గడంతో లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచే
గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలువాషింగ్టన్, జూన్ 16: జలుబు చేయడం ఒక విధంగా మంచిదేనంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటారా..? సాధారణ జలుబును కలిగించే వైరస్ సోకడం వల్ల కరోనా కారకమైన సార్స్-కొవ్-2 నుంచి రక�
జీవితం నేర్పే పాఠాలను ప్రపంచానికి చెప్పడానికి వృద్ధాప్యమే రానక్కర్లేదు. మాన్సీ చౌదరి అనే టీనేజ్ అమ్మాయి ఇందుకు ఉదాహరణ. మాన్సీ జార్ఖండ్లోని రాంచీకి చెందిన 19 ఎండ్ల యువతి. కరోనా వచ్చిన దగ్గరనుంచి పూర్తి�
‘డెల్టా ప్లస్’గా రూపుమార్చుకున్న బీ.1.617.2 ‘కే417ఎన్’ మ్యుటేషన్తో మరింత తీవ్రతరం ‘మోనోక్లోనల్ కాక్టెయిల్’ చికిత్సకూ లొంగడం లేదు భారత్లో ఇప్పటివరకూ 6 కేసులు నమోదు ఆందోళన అవసరం లేదంటున్న కేంద్రప్�
న్యూఢిల్లీ: కరోనా కారణంగా హజ్ యాత్రను రద్దు చేస్తున్నట్టు భారత హజ్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మక్సూద్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వులు వెల్లడించారు. కొవిడ
కరోనా తొలిదశ కంటే రెండోదశ పూర్తి భిన్నమైంది. లక్షణాల్లోనూ పెనుమార్పులు కనిపిస్తున్నాయి. మొదటి దశలో జ్వరం, దగ్గు,ఒంటి నొప్పులు, ఆయాసం, కండ్లు ఎర్ర బడటం వంటి లక్షణాలుమాత్రమే ఉండేవి. కానీ, రెండో దశలో కొత్తకొ�
క్యాన్సర్ రోగులు కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? క్యాన్సర్ శస్త్రచికిత్స తర్వాత వ్యాక్సిన్వల్ల ఇబ్బంది ఉంటుందన్నది నిజమేనా?.. ఇలాంటి ఎన్నో అనుమానాలు. ఇవన్నీ అపోహలే. కొ
మారుమూల ప్రాంతాల్లోనూ మెరుగైన సేవలు అందుబాటులో మందులు.. ఆక్సిజన్ బెడ్లు గిరిపోషణ్ కింద 13వేల మందికి పోషకాహారం హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభు�
వాట్సాప్ నంబరు +918046163838 హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఛాతిభాగంలో తీసిన ఎక్స్రేను వాట్సాప్ చేస్తే 10-15 నిమిషాల్లో కరోనా ఉందో లేదో చెప్పే సరికొత్త పద్ధతిని బెంగళూరుకు చెందిన ఆర్ట్పార్క్ రూపొందించిం�
మనిషి తలరాత మార్చిన కరోనా వైరస్తో ఛిన్నాభిన్నమైన ఒకరి దీనగాథ నాలుగు నెలలుగా కుటుంబం పస్తులు గత్యంతరం లేక దొంగతనం.. ఆపై జైలుకు మారేందుకు ఓ పోలీస్ అధికారి సహాయం హైదరాబాద్ శివారులోని పోలీస్ కమిషనరేట్
కరోనాపై సోషల్మీడియా వేదికగా అవగాహన నాలుగు నెలలుగా విస్తృత కార్యక్రమాలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనాపై సామాజిక మాధ్యమాలు వేదికగా వెబినార్లు, అవగాహన సదస్సులు నిర్వహించి ఉపరాష్ట్రపతి వెంకయ�
సంక్షేమం, అభివృద్ధికి నిధులేవి కరోనాతో భారీగా పడిపోయిన ఆదాయం మరోవైపు ప్రభుత్వానికి భారీగా పెరిగిన వ్యయం ఆపదలో ఆపన్నహస్తం అందించని కేంద్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే వేలం ప్రతిపక్షాల అవగాహన లేని వ
న్యూఢిల్లీ, జూన్ 12: భారత్లో థర్డ్వేవ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు.‘బ్రిటన్లో దాదాపు 45 శాతం జనాభా కరోనా టీకాలు తీసుకుంది. అయినా ఆ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయ�
న్యూఢిల్లీ, జూన్ 12: భారత్లో కరోనా మరణాలు అధికారిక లెక్కల కంటే ఐదు నుంచి ఏడు రెట్లు ఎక్కువగా ఉంటాయని ‘ది ఎకనమిస్ట్’ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది ఎలాంటి శాస్�