సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతో పాటు తన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకిందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు గురువారం పోసాని కృష్ణమురళి ఓ ప్రకటనను విడుదల చేశారు. తన వల్ల సినిమా షూటింగ�
రోగి శరీరంలోనే వైరస్ సమూల మార్పులుహైదరాబాద్, జూలై 29: కరోనా మహమ్మారి కొత్త రూపాలు సంతరించుకోవడం వెనకున్న కారణాలను పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగిలో వైరస్ కొన్ని మార్పులకు లోనవుతున్నదని పేర్క
తిరువనంతపురం, జూలై 29: కేరళలో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో వారాంతంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాక్డౌన్ నిబంధనలు ఈ వారాంతం నుంచే అమల్లోకి �
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వెల్లడి తొలుత 12-17 ఏండ్లవారికి అందుబాటులోకి? పిల్లల టీకా రేసులో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా న్యూఢిల్లీ, జూలై 27: వచ్చే నెలలో పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వ
న్యూఢిల్లీ, జూలై 27: గత ఏడాది మార్చి తర్వాత కరోనాతో గానీ ఇతర కారణాలతో గానీ అనాథలైన లేక తలిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనాథలైన పి
న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభా
బోస్టన్, జూలై 26: కొవిడ్-19 తీవ్రతను కనుగొనే విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. ముక్కు ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని ని�
కొవిడ్ సమయంలో న్యుమోనియా వంటి తీవ్ర సమస్య వచ్చినా, మూడు నెలల వ్యవధిలోనే ఊపిరితిత్తులు మామూలు స్థితికి వస్తాయని తాజా అధ్యయనం చెబుతున్నది. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ వైద్యులు న్యుమోనియా బా
లండన్: ఫైజర్-బయోఎన్టెక్ కరోనా వ్యాక్సిన్ మొదటి, రెండో డోసు మధ్య ఎక్కువ వ్యవధితో యాంటిబాడీలు, టీ సెల్ ఇమ్యూన్ రెస్పాన్స్ బాగా వృద్ధి చెందినట్టు బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర�
జాబ్మేళా| కరోనా సమయంలో చాలా మంది నిరుద్యోగులయ్యారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నాంపల్లి రె�
సీఎస్ సోమేశ్ కుమార్| రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు ఎప్పుడు పునఃప్రారంభం కానున్నాయి? హాలులో బొమ్మ ఎన్నడు పడనుంది? అనే ప్రశ్న ప్రస్తుతం సగటు సినీ అభిమానులందరిలో నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో మూతపడిన థి�