వ్యాక్సినేషన్లో తెలంగాణ రాష్ట్రం బెస్ట్ వచ్చేనెల చివరకు నిర్దేశిత లక్ష్యం చేరిక ప్రపంచవ్యాప్తంగా దిగువ స్థానంలో భారత్ 33 శాతం వ్యాక్సినేషన్తో 110వ స్థానం వేగం పెంచాలంటున్న వైద్య నిపుణులు ‘గుడ్మార్�
దేశంలో మూడింట ఒకరికి ఆహార కొరత కరోనా, కరువుతో దుర్బర పరిస్థితులు తాలిబన్ల ఆక్రమణతో మరింత సంక్షోభంలోకి బ్యాంకుల్లో నగదు లేదు.. ఉద్యోగులకు జీతాల్లేవు మంగళవారంతో విదేశీ పౌరుల తరలింపు పూర్తి ఎయిర్పోర్టున�
బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం పలు భాషలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదో సీజన్కి సన్నద్ధమైంది.అ�
మార్కెట్లోకి సరికొత్త పరికరంబంజారాహిల్స్, ఆగస్టు 25: గాలిద్వారా వ్యాపించే కరోనాతోపాటు.. పలు రకాల వైరస్లను, బ్యాక్టీరియాలను నిరోధించడానికి నూతన పరికరం ఆవిష్కారమైంది. వైరస్లను అడ్డుకోవడంతోపాటు.. స్వచ్
ఓటీపీ ఆధారంగా సులభంగా స్లాట్ బుకింగ్: కేంద్రంన్యూఢిల్లీ, ఆగస్టు 24: కొవిడ్ వ్యాక్సిన్ స్లాట్ల బుకింగ్కు ఇప్పుడు మరో సులభమైన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా టీకా స్లాట్ల బుకింగ్ను ప్�
కరోనా నేపథ్యంలో మారిన ఆలోచనా ధోరణి హఠాన్మరణాలతో పంపకాలకు అవస్థలు వీలునామాలతో ఇబ్బందులు తప్పే అవకాశం అన్ని జాగ్రత్తలు తీసుకొని రాయాలంటున్న నిపుణులు హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని �
వ్యాక్సినేషన్ వేగం పెంచకపోతే రోజుకు 6 లక్షల కేసులు పెద్దలతో సమానంగా పిల్లలకు మూడో వేవ్ ముప్పు ఎక్కువ మంది పిల్లలకు సోకితే తగిన వైద్య సదుపాయాల్లేవు కేంద్ర హోంశాఖ నియమించిన నిపుణుల కమిటీ నివేదిక న్యూఢి�
మొట్టమొదటి టీకాగా రికార్డున్యూఢిల్లీ, ఆగస్టు 23: ఫైజర్ టీకాకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ సోమవారం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్ను నిరోధించడానికి ఈ వ్యాక్సిన్ను ఇప్పుడు మార్కెటిం
కొవిడ్ చికిత్సలో కీలకంగా మారిన ఔషధం 10 వేల యూనిట్లు సమకూర్చుకునేందుకు చర్యలు ఇప్పటికే అందుబాటులో 3వేల యూనిట్లు హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఒకవేళ థర్డ్వేవ్ విజృంభి�
సీఎస్ సోమేశ్ కుమార్| కరోనా థార్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. మూడో ముప్పు రాదని, అయినా ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా( Covid-19 ) థర్డ్వేవ్పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్లో పీక్ స్టేజ్కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని ఈ క
కరోనాపై సమర్థంగా పనిచేస్తున్న ఇంజెక్షన్ రెండురోజుల్లోనే రికవరీ ధర ఎక్కువైనా సర్కారు దవాఖానల్లో ఉచితమే హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు సంజీవనిగా మారిన కాక్టెయిల్ ఔషధాన్ని అన్ని ప�
ది లీడర్స్ ఆఫ్ న్యూ ఇండియా అవార్డు | ముంబైకి చెందిన మార్క్స్ మెన్ ఇండియా, న్యూస్-18 సంయుక్త ఆధ్వర్యంలో వివిద రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతియేటా ఇచ్చే ‘ది లీడర్స్ ఆఫ్ న్యూ ఇండియా’ అవార్డు�