సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
వనపర్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న వశ్యాతండా ప్రజలు ఒక్క రోడ్డు కోసం పాతికేండ్లుగా ఎదురుచూశారు. వశ్యతండా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొంత భాగం. ఆ వార్డుకు 20 ఏండ్లు కౌన్సిలర్లుగా కాం�
రంగారెడ్డి జిల్లాకు 6,637 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటికే 2,341 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
కూతురు పట్టించుకోక అనాథగా వదిలేసిన వృద్ధురాలి పట్ల ఎల్కతుర్తి పోలీసులు ఔదార్యం చూపారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్లో వృద్ధురాలు గొర్రె మార్తకి గృహాన్ని నిర్మించారు.
జిల్లా దవాఖానల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లా దవాఖానల్లో రూ.34.38 కోట్లతో నిర్మాణాల�
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించి, ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నది. ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభ
వ్యాపారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నాలాను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను గుర్తించడం జరుగుతోందని, నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ల మధ్యన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో మంగళవారం నాలుగు గంటల పాటు ఎక్కడి రైళ్లు అ�
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. హైదరాబా�