నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఇసుక కొరత ఒకటి. ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ గోడ పేర్చాలన్నా ఇసుక అవసరం తప్పనిసరి. ఇప్పటికే ఉన్నదంతా తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కచ్చితం కానున్నది.
పిరమిడ్ కట్టుకోవాలి అంటే.. ఆ విధివిధానాలు చక్కగా తెలిసి ఉండాలి. దానిని నిత్యం వాడుకోవాలి. పిరమిడ్ కప్పు నాలుగు వైపులా వాలు కలిగి ఉంటుంది. ఈ నాలుగు వాలు కొలతలు సమానంగా ఉండాలి. గదిని సమ చతుర్భుజంగా కట్టి, ద�
Haryana Assembly: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ఇవాళ హర్యానా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం మనోహనల్ లాల్ ఖట్టార్ ప్రవేశపెట్టారు. జేజేపీతో పాటు కాంగ్రెస్ పా�
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమ
Ram Temple consecration | అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి (Ram Temple consecration) నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ మఠానికి చెందిన 46వ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్సీఏ మాజీ చీఫ్ వినోద్కు (Vinod) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని అందులో స�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పుకాపు సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకో ర్టు నిరాకరించింది.
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన నెలకుగాను 3.41 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తిచేసిన 2.48 మిలియన్ ట�
Minister Errabelli | నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అధికారులకు ఆదేశించారు.
ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారి
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేసింది. దీంతో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌ
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము