ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి పనులు జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. శుక్రవారం బోధన్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
వెంకటాపూర్,నారాయణపూర్ ఇసుక రీచ్ ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారి పై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం రాస్తారోకో చేశారు.
CC ROAD | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలోని రెండో వార్డులో గురువారం సిసి రోడ్డు నిర్మాణం పనులను గుడి సొసైటీ ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గ్రామస్తులు కలిసి గురువారం ప్రారంభించారు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదు. అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తామని సర్కారు చెప్పిన మాటలన్నీ వట్�
ఇబ్రహీంపట్నంలో జడ్పీ అతిథి గృహం నిర్మాణం పూర్తి చేసి రెండేండ్లు అవుతున్నది. ప్రస్తుతం అతిథి గృహంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతున్నది. కానీ, కాంట్రాక్టర్కు మాత్రం బిల్లులు రాక ఉన్నతాధ�
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రాజెక్టు కోసం ఆస్తులు సేకరించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే
నత్తనడకన కొనసాగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) పనులు రద్దు చేయాలని సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాల’లో భాగంగా స్కూళ్లలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని కొంపల్లి, రామయ్య గూడ, కొటాలగూడ, కామారెడ్డి గూడ ప్రాథమిక పాఠశ
నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఇసుక కొరత ఒకటి. ఏ ఇల్లు కట్టాలన్నా, ఏ గోడ పేర్చాలన్నా ఇసుక అవసరం తప్పనిసరి. ఇప్పటికే ఉన్నదంతా తవ్వేస్తుండటంతో భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కచ్చితం కానున్నది.
పిరమిడ్ కట్టుకోవాలి అంటే.. ఆ విధివిధానాలు చక్కగా తెలిసి ఉండాలి. దానిని నిత్యం వాడుకోవాలి. పిరమిడ్ కప్పు నాలుగు వైపులా వాలు కలిగి ఉంటుంది. ఈ నాలుగు వాలు కొలతలు సమానంగా ఉండాలి. గదిని సమ చతుర్భుజంగా కట్టి, ద�
Haryana Assembly: అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రశంసిస్తూ ఇవాళ హర్యానా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని సీఎం మనోహనల్ లాల్ ఖట్టార్ ప్రవేశపెట్టారు. జేజేపీతో పాటు కాంగ్రెస్ పా�
Ayodhya Mosque Construction | ఉత్తరప్రదేశ్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా (Ayodhya Mosque Construction) ఆసక్తి నెలకొన్నది.
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమ