ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పైలెట్ గ్రామంగా ఎంచుకున్న పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించి పరిశీలించారు.
ప్రభుత్వ నింబంధనలు ప్రకారమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఎంపీడీవో బుధవారం భూమిపూజ చేసి పనులు �
వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంటలు ఎండకుండా కేసీఆర్ ముందునూపులోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఒక పిల్లర్ ను భూతద్దంలో చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్లు కా�
గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, హెల్త్ సబ్సెంటర్లు, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పాఠశాలల్లో కిచెన్ షెడ్ల నిర్మాణాలను త్వరిగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని చిట్టాపూర
గోదావరిఖనిలో వచ్చే ఏడాది జనవరిలో రూ.15 కోట్ల నిధులతో కళాభవన్ ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. ఈమేరకు గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్
సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం కుసుమ్ పథకం అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్�
రైల్వే గేట్ల వద్ద ఆర్వోబీ( రైల్వే ఓవర్ బ్రిడ్జ్) లను నిర్మించడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రయాణికులకు గేట్లు శాపంగా మారుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో గేట్ల వద్ద 30 నుంచి 40 నిమిష�
గోదావరి జలాలను పెన్నా బేసిన్కు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. కేంద్రం ప్రభుత్వం ఏపీకి మద్దతుగా ఉంటుందని అన్నారు.
పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, �
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతవరకు సురక్షితంగా బయటపడే అ�
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం కోసం సర్వే నంబర్ 19లో పోలీసుల పహారా మధ్య ప్రహరీ పనులు కొనసాగుతున్నాయి.
పైలెట్ గ్రామాల్లో మొదటి విడత మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ 224లో గృహ నిర్మాణ సంస్థ ప
పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అంతర్గాం మండలం పొట్యాల నుంచి ముర్మూర్ వరకు సోమన్పల్లి కేంద్రంగా దాదాపుగా 150ఎకరాల్లో చేపల చెరువులను నిర్మించా�
వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మాణం చేపట్టిన వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సందర్శించారు. హాస్పిటల్ నిర్మాణ పనులపై వివిధ శాఖల ఉన్�