ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారి
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేసింది. దీంతో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌ
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము
ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�
జైపూర్ ఎస్టీపీపీలో ఎఫ్జీడీ ప్రాజెక్ట్ నిర్మాణం వడివడిగా కొన సాగుతున్నది. సాధారణంగా థర్మల్ పవర్ప్లాంటులో బొగ్గు ను మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతను వినియోగిం చి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దా
భవన, వ్యాపార, పరిశ్రమల యజమానులు సరైన అగ్నిమాపక వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలన�
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్..మరోవైపు గ్రేటర్ చుట్టూ మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు..ఇలా రెండింటి మధ్యలో దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణానికి హైదరాబాద్ మెట్�
సమైక్య పాలనలో పల్లెలు, పట్టణాలకు అత్తెసరు నిధులే కేటాయించేవారు. అవికూడా పూర్తిస్థాయిలో అందక పనులు మధ్యలోనే ఆగిపోయేవి. ఇక్కడ కనిపిస్తున్న 108 భవనం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలకేంద్రంలోని మండల పరిషత్ �
జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది వికారాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 385 సీసీ రోడ్లు, ఒక మెటల్ రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వం రూ.32.89 కోట్లను �
వనపర్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న వశ్యాతండా ప్రజలు ఒక్క రోడ్డు కోసం పాతికేండ్లుగా ఎదురుచూశారు. వశ్యతండా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కొంత భాగం. ఆ వార్డుకు 20 ఏండ్లు కౌన్సిలర్లుగా కాం�
రంగారెడ్డి జిల్లాకు 6,637 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటికే 2,341 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగతా చోట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.