Ram Temple consecration | అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి (Ram Temple consecration) నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ మఠానికి చెందిన 46వ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద �
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్సీఏ మాజీ చీఫ్ వినోద్కు (Vinod) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని అందులో స�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పుకాపు సంఘాల సమాఖ్యకు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకో ర్టు నిరాకరించింది.
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో రికార్డును సొంతం చేసుకున్నది. గడిచిన నెలకుగాను 3.41 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తిచేసిన 2.48 మిలియన్ ట�
Minister Errabelli | నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అధికారులకు ఆదేశించారు.
ఓవైపు భారత ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంటే, మరోవైపు దేశంలో అంతులేని నిరుద్యోగం ఉన్నది. ఏమిటీ ఆంతర్యం? దీనిని పరిశీలిద్దాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందుతున్నదంటే ఆ దేశ శ్రామికశక్తి వ్యవసాయరంగం నుంచి పారి
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276 కోట్లు మంజూరు చేసింది. దీంతో బుధవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌ
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే అధునాతన టెక్నాలజీ, సకల సదుపాయాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి పూనుకున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేము
ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�
జైపూర్ ఎస్టీపీపీలో ఎఫ్జీడీ ప్రాజెక్ట్ నిర్మాణం వడివడిగా కొన సాగుతున్నది. సాధారణంగా థర్మల్ పవర్ప్లాంటులో బొగ్గు ను మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతను వినియోగిం చి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దా
భవన, వ్యాపార, పరిశ్రమల యజమానులు సరైన అగ్నిమాపక వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలన�
జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్..మరోవైపు గ్రేటర్ చుట్టూ మణిహారంలా మారిన ఔటర్ రింగురోడ్డు..ఇలా రెండింటి మధ్యలో దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ (పక్షి శాల) కేంద్రాల నిర్మాణానికి హైదరాబాద్ మెట్�