నిర్మల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జనసంచారంతో రహదారులు కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలు ఉదయం నుంచి మధ్య
గిరిజన ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నడుం బిగించింది. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలన�
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ చోటు దక్కించుకున్నది. 36,159 టాయిలెట్లను నిర్మించి విద్యార్థ�
కోహెడ వద్ద పది ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించనున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 7 నుంచి 9 వరక�
గ్రేటర్ వరంగల్లో కొత్తగా స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వరంగల్ బస్టాండ్ ఉన్న స్థలంలోనే రూ.75కోట్లతో విశాలంగా హంగులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ని�
ముభారక్పూర్, గుబ్బడీఫత్యేపూర్ గ్రామాల మధ్యనున్న మూసి వాగుపై కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో రైతులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి 2017 సంవత్సరంలోనే పునాదు�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప�
నల్లగొండ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడలేని సంబురం. మూడు తరాలను బలిగొన్న ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ఈ పల్లెలకు విముక్తి కల్పించే శివన్నగూడెం ప్రాజెక్ట్ చకచకా కడుతున్నరు. దశాబ్దాల కరువుకి, వలస బతుకుకి చిరునా�
సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార�
నగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్రోడ్డు వెంట తొలిదశలో 23 కి.మీ.మేర సైకిల్ట్రాక్ నిర్మిస్తున్నామని, ఎండాకాలం లోపే దీన్ని అందుబాటులోకి తెస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్
అంటే ప్రాణుల్ని సృష్టిస్తున్నది బ్రహ్మ, పోషిస్తున్నది విష్ణువు, కాలంచెల్లిన వాటిని లయిస్తున్నది ఈశ్వరుడు! ఈ త్రిమూర్తులకు మూలం ‘పరబ్రహ్మ!’. ఆ ‘పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు నమస్కారం’ అన్నారు పెద్దలు ఎం�