గజ్వేల్ పట్టణానికి మణిహారంగా రింగురోడ్డు నిర్మాణమవుతున్నది. రూ.230కోట్ల అంచనా వ్యయంతో రింగురోడ్డు రూపుదిద్దుకుంటున్నది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చుట్టూ 22కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున�
ప్రజలకు పరిపాలనను దగ్గరగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల సమీకృత కా ర్యాలయాల సముదాయ భవనాలను నిర్మిస్తున్నది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేలా జిల్లా
నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు
కల్లాలు నిర్మించుకోవాలనుకునే రైతులకు కేంద్రప్రభుత్వం కళ్లెం వేసింది. కొత్తవి కట్టద్దంటూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో ఆప్షన్ను తొలగించింది. నిర్మాణ దశల్లో ఉన్న వాటికి నిధుల విడ�
నిర్మల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నది. జనసంచారంతో రహదారులు కూడా రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్, బస్టాండ్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్ ప్రాంతాలు ఉదయం నుంచి మధ్య
గిరిజన ప్రాంతాల రోడ్ కనెక్టివిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని గిరిజన, మారుమూల ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసేందుకు నడుం బిగించింది. ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలన�
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ చోటు దక్కించుకున్నది. 36,159 టాయిలెట్లను నిర్మించి విద్యార్థ�
కోహెడ వద్ద పది ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించనున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 7 నుంచి 9 వరక�
గ్రేటర్ వరంగల్లో కొత్తగా స్మార్ట్ బస్స్టేషన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం వరంగల్ బస్టాండ్ ఉన్న స్థలంలోనే రూ.75కోట్లతో విశాలంగా హంగులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ని�
ముభారక్పూర్, గుబ్బడీఫత్యేపూర్ గ్రామాల మధ్యనున్న మూసి వాగుపై కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో రైతులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి 2017 సంవత్సరంలోనే పునాదు�
ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట�
కాజీపేట ఫాతిమానగర్లో చేపట్టిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాజీవ్గాంధీహ్మనంతు, గ్రేటర్ వరంగల్ మున్సి
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న