ష్ట్ర ప్రభుత్వం సర్కారీ దవాఖానల రూపురేఖలనే మార్చేస్తున్నది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో ముర�
ఆధునిక సాంకేతిక రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్ కృషి చేయనున్నది. దీనికోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో ఐఐటీ హైదరాబాద్ గురువారం ఎంవోయూ కుదుర్చుకొన్నది. స్మార్ట్ ఇండియన్ హైవేస్లో భాగంగ�
పూర్తి కావస్తున్న కొత్త పార్లమెంట్ నిర్మాణం డిజైన్లో లోపాలు.. గజిబిజిగా సీటింగ్ (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది. పనుల పుర
స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస
ఢిల్లీలోని వసంత్విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యతపై ఏమాత్రం రాజీపడొద్దని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ర
నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
కొబ్బరిపీచు, జౌళితో తయారుచేసిన మ్యాట్(కాయిర్)ను ఉపయోగించి ‘జియోటెక్స్టైల్ టెక్నాలజీ’ ద్వారా రోడ్ల నిర్మాణం చేసే నూతన విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానం ద్వారా జి�
మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మర్కూక్లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కార్యాలయాల భవనాలు నిర్మించేందుకు గత నెలలో ఆర్థికశాఖ మంత్ర�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకు
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల�
అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా, కనీస నిబం�
ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ను
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�