గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఈ ప్రాంతంలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎంతో మేలు జరగనుంది. సాధార�
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి
ఈ ఏడాది మార్చిలో మొత్తంగా 6 శాతం వృద్ధి మూడో స్థానంలో హైదరాబాద్ మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రై
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖద్వారమైన ఎల్బీనగర్లో సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ జంక్షన్కు నూతన హంగులు సమకూరుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో ఇప్పటికే ఎడమవైపు ఫ్లై ఓవ
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు ఉన్న ప్రాంతాల్లో ముంపు నివారణకు జీహెచ్ఎంసీ డ్రైన్ బాక్స్ నిర్మాణాలు చేపడుతుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లి డివ�
ఐటీ కారిడార్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్�
మ్యాన్హోల్ ఏర్పాటు చేస్తే ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం కనీసం ఐదేండ్లయినా మన్నికగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి వేసిన కొన్ని రోజులకే మూ తలు విరిగి పోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడు�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. గత 30 ఏండ్లుగా నివాస గృహాలనుంచి 24.60%, వాణిజ్య సముదాయాలనుంచి 27.60% చొప్పున పన్నును వసూలు చేస్తున్నామని, 3% చొప్పున పెంచ
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను ప�
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల
ముంపు సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో కొన్ని సంవత్సరాల నుంచి ముంపు సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి సబితారెడ్డి �
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాన పనులను వానకాలంలోపే పూర్తి చేయాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం ఆయన పరిశీల
ఏండ్లు గడుస్తున్న మైలార్దేవ్పల్లి కాటేదాన్ ఇండోర్ స్టేడియం ప్రారంభానికి నోచుకోలేదు. హెచ్ఎండీఏ అధికారులు నామ మా త్రంగా పనులు ముగించుకొని చేతులు దులుపుకున్నారు. ఆరు నెలలుగా పనులు నిలిచి పోవడంతో స్�
మండల పరిధిలో అన్ని గ్రామాలకు లింకు రోడ్లు చేపడుతున్నట్లు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఘనపూర్లో రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీపీ గురువారం ప్రారంభించారు