యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం
ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �
నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత
చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శు�
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో నిర్మించబోయే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ దవాఖానతో ఈ ప్రాంతంలో వైద్యసేవలు మరింత మెరుగుపడనున్నాయి. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు ఎంతో మేలు జరగనుంది. సాధార�
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి
ఈ ఏడాది మార్చిలో మొత్తంగా 6 శాతం వృద్ధి మూడో స్థానంలో హైదరాబాద్ మాన్స్టర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కొవిడ్ పరిస్థితులు సద్దుమణగడంతో ప్రై
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖద్వారమైన ఎల్బీనగర్లో సమగ్ర రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ జంక్షన్కు నూతన హంగులు సమకూరుతున్నాయి. ఎల్బీనగర్ జంక్షన్లో ఇప్పటికే ఎడమవైపు ఫ్లై ఓవ
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు ఉన్న ప్రాంతాల్లో ముంపు నివారణకు జీహెచ్ఎంసీ డ్రైన్ బాక్స్ నిర్మాణాలు చేపడుతుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లి డివ�
ఐటీ కారిడార్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్�
మ్యాన్హోల్ ఏర్పాటు చేస్తే ఇంజినీరింగ్ ప్రమాణాల ప్రకారం కనీసం ఐదేండ్లయినా మన్నికగా ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి వేసిన కొన్ని రోజులకే మూ తలు విరిగి పోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడు�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు పాలకమండలి సమావేశం జరిగింది. గత 30 ఏండ్లుగా నివాస గృహాలనుంచి 24.60%, వాణిజ్య సముదాయాలనుంచి 27.60% చొప్పున పన్నును వసూలు చేస్తున్నామని, 3% చొప్పున పెంచ
వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణం పనులు 18 నెలల్లో పూర్తి కానున్నాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖకు, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి కుదిరిన ఒప్పందం ప్రకారం 2023 సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణ పనులను ప�
శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 14 అదనపు తరగతి గదులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి జనరల్ షిఫ్టులలో తరగతులు జరగనున్నాయి. పాఠశాలలో నిలిచిపోయిన తరగతి గదుల