తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల�
అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా, కనీస నిబం�
ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ను
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నెస్ రికార్డు సాధించింది. కేవలం 105 గంటల 33 నిమిషాల్లోనే 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మానేరు నదిపై నిర్మిస్తున్న కరీంనగర్ తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చే
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
నిత్యం వాహనాలతో రద్దీగా మారే ప్రాంతం.ఒక వాహనం అటు వెళ్లితే మరో వాహ నం ఇటు రావాలంటే చాలా కష్టతరంగా మారేది. ట్రాఫిక్కు అంతరాయం జరిగితే తీవ్ర ఇబ్బందులు. వీటిని అధిగమించి సమాయానికి గమ్యస్థానాలకు చేరాలంటేనే
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్లను అందంగా మార్చుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. డివిజన్ పరిధిలో రూ.కోటి 50 లక్ష�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.2
చినుకు పడితే చిత్తడిగా మారే మట్టి రోడ్లు...గుంతలు పడి, ఎత్తు పల్లాలతో కాలినడకకు కూడా కష్టపడాల్సిన దారులు...వాహనదారుల సర్కస్ ఫీట్లు ఇది ఒకప్పుడు నాగారం మున్సిపాలిటీలోని పలువార్డుల్లో ఉన్న అంతర్గత రోడ్ల ద�
నాగపూర్-విజయవాడ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తం హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మహారాష్ట