నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నెస్ రికార్డు సాధించింది. కేవలం 105 గంటల 33 నిమిషాల్లోనే 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మానేరు నదిపై నిర్మిస్తున్న కరీంనగర్ తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చే
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
నిత్యం వాహనాలతో రద్దీగా మారే ప్రాంతం.ఒక వాహనం అటు వెళ్లితే మరో వాహ నం ఇటు రావాలంటే చాలా కష్టతరంగా మారేది. ట్రాఫిక్కు అంతరాయం జరిగితే తీవ్ర ఇబ్బందులు. వీటిని అధిగమించి సమాయానికి గమ్యస్థానాలకు చేరాలంటేనే
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్లను అందంగా మార్చుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. డివిజన్ పరిధిలో రూ.కోటి 50 లక్ష�
దశాబ్దాల రోడ్డు సమస్యను సరిష్కరించామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం మచ్చ బొల్లారం డివిజన్ సాయి బృందావన్కాలనీ నుంచి కొంపల్లి ఐస్ ఫ్యాక్టిరీ వరకు రూ.2కోట్లతో రోడ్డు నిర్మాణపనులకు
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.2
చినుకు పడితే చిత్తడిగా మారే మట్టి రోడ్లు...గుంతలు పడి, ఎత్తు పల్లాలతో కాలినడకకు కూడా కష్టపడాల్సిన దారులు...వాహనదారుల సర్కస్ ఫీట్లు ఇది ఒకప్పుడు నాగారం మున్సిపాలిటీలోని పలువార్డుల్లో ఉన్న అంతర్గత రోడ్ల ద�
నాగపూర్-విజయవాడ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తం హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మహారాష్ట
యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం
ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �
నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత
చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘మన ఊరు-మన బడి’ పనుల వేగాన్ని పెంచాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శు�