నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు
‘ఖజనా’ పై అధికారం కలిగిన వ్యవస్థ?1) రాజ్యసభ2) సుప్రీంకోర్టు3) లోక్సభ4) ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి శాసనాధికారాలను వినియోగించే అధికారం కల్పించేది?1) రాజ్యాంగంలోని 123వ ఆర్టికల్2) రాజ్యాంగంలోని 213వ �
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల భవనాల పటిష్ఠతకు అధికారులు చర్యలు చేపట్టారు. మన ఊరు-మన బడి పథకంలో భాగంగా భవనాల పైకప్పుల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందించారు. స్కూళ్లవారీగా సర్వే నిర్వహించిన అధికారులు పలు స�
ఇంజినీర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం పక్కగా అమలుకు వివిధ ప్రభుత్వశాఖల్లోని పది ఇంజినీరింగ్ విభా�
Mulugu | ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు
వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో పాడైన రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లను బాగు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తా
Village hospitals tenders | పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు
Migrant worker | భవన నిర్మాణ పని చేసే ఒక పేదవాడు.. రాత్రివేళ ఒక హోటల్కు వెళ్లి.. భోజనం ఏమైనా మిగిలి ఉంటే ఇవ్వమని అడిగాడు. అక్కడ ఉన్న మందుబాబులు అతడిని చితకబాదారు. దీంతో అతడు మృతిచెందాడు
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
జైపూర్: ఒక వధువు తన పెండ్లికి ముందు తండ్రిని ఒక కోరిక కోరింది. తన కట్నం కోసం ఉంచిన రూ.75 లక్షలను బాలికల వసతి గృహం నిర్మాణానికి వినియోగించాలని చెప్పింది. దానికి ఆమె తండ్రి ఎంతో సంతోషంతో అంగీకరించారు. రాజస్థ�