Mulugu | ములుగు జిల్లా (Mulugu) కేంద్రంలో వ్యక్తి హత్య కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనంలో పని చేస్తున్న కూలీ హత్యకు గురయ్యారు. పీఎస్పై పనిచేస్తున్న కూలీని దుండగులు
వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�
Pune | మహారాష్ట్రలోని పుణెలో (Pune) నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఐదుగురు మృతిచెందారు. పుణెలోని ఎరవాడ శాస్త్రీనగర్లో ఓ షాపింగ్ మాల్ కడుతున్నారు. ఇందులో భాగంగా శ్లాబ్ వేయడంకోసం
తాండూరు : తాండూరు నియోజకవర్గంలో పాడైన రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా రోడ్లను బాగు చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తా
Village hospitals tenders | పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు
Migrant worker | భవన నిర్మాణ పని చేసే ఒక పేదవాడు.. రాత్రివేళ ఒక హోటల్కు వెళ్లి.. భోజనం ఏమైనా మిగిలి ఉంటే ఇవ్వమని అడిగాడు. అక్కడ ఉన్న మందుబాబులు అతడిని చితకబాదారు. దీంతో అతడు మృతిచెందాడు
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
జైపూర్: ఒక వధువు తన పెండ్లికి ముందు తండ్రిని ఒక కోరిక కోరింది. తన కట్నం కోసం ఉంచిన రూ.75 లక్షలను బాలికల వసతి గృహం నిర్మాణానికి వినియోగించాలని చెప్పింది. దానికి ఆమె తండ్రి ఎంతో సంతోషంతో అంగీకరించారు. రాజస్థ�
మునగాల: దేవాలయాలు ఆయా ప్రాంత సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధి ఎస్ఎంపేట స్టేజీ వద్ద నూతనంగా నిర్మించనునన్న ముత్యాలమ్మ దేవాయశంకుస్థాపన కార్య�
బీజింగ్: మానవరహిత స్పేస్క్రాఫ్ట్ను చైనా సోమవారం లాంచ్ చేసింది. అంతరిక్షంలో ఆ దేశం నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్కు అవసరమైన సామగ్రిని ఇందులో పంపింది. దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ