ఎమ్మెల్యే అరూరి రమేష్ | జిల్లాలోని వర్ధన్నపేట పట్టణంలో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) బ్రాంచి కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప | జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు గురువారం సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ �
మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
సిద్దిపేట : మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ పొందేందుకు సిద్దిపేటలో మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైనట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిసోర్స�