Village hospitals tenders | పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు
Migrant worker | భవన నిర్మాణ పని చేసే ఒక పేదవాడు.. రాత్రివేళ ఒక హోటల్కు వెళ్లి.. భోజనం ఏమైనా మిగిలి ఉంటే ఇవ్వమని అడిగాడు. అక్కడ ఉన్న మందుబాబులు అతడిని చితకబాదారు. దీంతో అతడు మృతిచెందాడు
శశాంక్ గోయల్ | పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన అన్ని కొత్త జిల్లాలలో ఈవీఎంలను భద్రపరిచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా గోదాముల నిర్మాణాన్ని చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్
జైపూర్: ఒక వధువు తన పెండ్లికి ముందు తండ్రిని ఒక కోరిక కోరింది. తన కట్నం కోసం ఉంచిన రూ.75 లక్షలను బాలికల వసతి గృహం నిర్మాణానికి వినియోగించాలని చెప్పింది. దానికి ఆమె తండ్రి ఎంతో సంతోషంతో అంగీకరించారు. రాజస్థ�
మునగాల: దేవాలయాలు ఆయా ప్రాంత సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధి ఎస్ఎంపేట స్టేజీ వద్ద నూతనంగా నిర్మించనునన్న ముత్యాలమ్మ దేవాయశంకుస్థాపన కార్య�
బీజింగ్: మానవరహిత స్పేస్క్రాఫ్ట్ను చైనా సోమవారం లాంచ్ చేసింది. అంతరిక్షంలో ఆ దేశం నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్కు అవసరమైన సామగ్రిని ఇందులో పంపింది. దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ
హైదరాబాద్లో నూతన సచివాలయం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వందల మంది కార్మికులు 24/7 మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ.. సెక్రటేరియట్ నిర్మాణ పనులను సకాలంలో పూర�
ఎమ్మెల్యే ఆనంద్ | ధారూరు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
కూలిన భవనం| రాజస్థాన్లోని బికనేర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్లోని గంగా సిటీలో కొత్తగా భవనాన్
ఎమ్మెల్యే చంటి క్రాంతి | మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్థలాన్ని పరిశీలించ
బ్యాంక్ ఖాతాలో జమచేసిన రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దేశ సరిహద్దులో పాక్ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ రాష్ర్టానికి చెందిన ఎన్ఎస్జీ కమెండో కే రాములు ఇంటి నిర్మాణానికి మే 31న రూ.30 లక్