మునగాల: దేవాలయాలు ఆయా ప్రాంత సంస్కృతికి, సంప్రదాయాలకు చిహ్నాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధి ఎస్ఎంపేట స్టేజీ వద్ద నూతనంగా నిర్మించనునన్న ముత్యాలమ్మ దేవాయశంకుస్థాపన కార్య�
బీజింగ్: మానవరహిత స్పేస్క్రాఫ్ట్ను చైనా సోమవారం లాంచ్ చేసింది. అంతరిక్షంలో ఆ దేశం నిర్మిస్తున్న సొంత స్పేస్ స్టేషన్కు అవసరమైన సామగ్రిని ఇందులో పంపింది. దక్షిణ చైనా హైనాన్ ప్రావిన్స్లోని వెంచాంగ
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామాలయం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్పై రాళ్లతో మ
హైదరాబాద్లో నూతన సచివాలయం నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వందల మంది కార్మికులు 24/7 మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ సంస్థ షాపూర్జీ పల్లోంజీ.. సెక్రటేరియట్ నిర్మాణ పనులను సకాలంలో పూర�
ఎమ్మెల్యే ఆనంద్ | ధారూరు మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
కూలిన భవనం| రాజస్థాన్లోని బికనేర్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బికనేర్లోని గంగా సిటీలో కొత్తగా భవనాన్
ఎమ్మెల్యే చంటి క్రాంతి | మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం చేసేందుకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ స్థలాన్ని పరిశీలించ
బ్యాంక్ ఖాతాలో జమచేసిన రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): దేశ సరిహద్దులో పాక్ ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ రాష్ర్టానికి చెందిన ఎన్ఎస్జీ కమెండో కే రాములు ఇంటి నిర్మాణానికి మే 31న రూ.30 లక్
ఎమ్మెల్యే అరూరి రమేష్ | జిల్లాలోని వర్ధన్నపేట పట్టణంలో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) బ్రాంచి కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప | జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు గురువారం సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ �
మంత్రి జగదీష్ రెడ్డి | యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంగణంలో ప్రత్యేక దవాఖానను నిర్మిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు.
సిద్దిపేట : మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ పొందేందుకు సిద్దిపేటలో మహిళా ప్రాంగణ భవన నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరైనట్లు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రిసోర్స�