వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట పట్టణంలో డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంక్) బ్రాంచి కార్యాలయ భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, డీసీసీబీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనా కట్టడిపై అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి