సారంగాపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎంపీడీఓ చౌడారపు గంగాధర్ అన్నారు. మండల పరిషత్ కార్యలయంలో మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమీక్ష సమావే�
గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా డబుల్ రోడ్, లోలేవల్ కల్వర్టు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి బీఆర్ఎస్ యువజన విభ�
ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టుకోవాలని పెగడపల్లి ఎంపీడీవో శశికుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను ఆయన గురువార�
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆలయాల నిర్మాణాలపై దృష్టిసారించారు. దిఘాలోని జగన్నాథ ఆలయం, కోల్కతా సమీపంలోని రాజర్హట్లో ప్రతిపాదిత దుర్గా ఆలయ నిర్మాణం తర్వాత సిలిగురిలో పెద్ద మహాకాళ ఆలయాన్న�
ఖాళీ జాగాలో ఇసుక కనిపించిందా.. ఎక్కడైన ముగ్గు పోశారా.. వెంటనే స్థానిక నాయకులు వాలిపోతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా.. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపడుతున్నామని చెప్పినా కూడా వదలరు.
పెగడపల్లి మండల కేంద్రంలో బంజారా భవనం నిర్మాణం కోసం 20 గుటంల ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరుతూ శుక్రవారం తహసీల్దార్ ఆనంద కుమార్కు మండల బంజారా నాయకులు వినతి పత్రం సమర్పించారు.
పెగడపల్లి మండలం నంచర్ల లో అంగన్వాడీ కేంద్రం నూతన భవన నిర్మాణ పనులకు ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ బూర రాములు గౌడ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ
వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాంజనేయ గుడి కి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బండ విజయమ్మ-మల్లారెడ్డి దంపతులు రూ.46,116 విలువ గల శివలింగాన్ని వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అం�
కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి సేవలను మెరుగుపరిచారని గుర్తుచేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, బీఆర్ఎస్ సర్కారు హయాంలో సాగు నీటి కష్టాలంటే ఏంటో రైతులకు తెలియకుండా చేశారని, కేసీఆర్ను బద్నాం చేసేందుకు స్వార్థ రా
గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్�
Tribals Protest | మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు , రోడ్ డ్యాం లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.