పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, మహిళలు, డప్పుచప్పుళ్ల
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రజలను కోరారు. శనివారం వర్ధన్నపేట పట్టణంతోపాటు మున్సిపాలిటీ విలీన తండాల్లో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, రాకే�
‘వచ్చేది కారే.. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేది కేసీఆర్ సారే’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ళెణ్కవారం మండలంలోని రెడ్డిపాలెం, నందనం, కక్కిరాలపల్లి, పంథిని, పున్నేల్, ఐనవోలులో డీ�
కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే తెలంగాణపై ఢిల్లీ పెత్తనం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గెలిచినంక ఆగం చేసే పార్టీలు మనకొద్దని, బీఆర్ఎస్ పార్టీతో భద్రత, �
అభివృద్ధి కావాలా? అణచివేసే వ్యక్తి కావాలా? అని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, నాగారం, సూదన్పల్లి, పెంబర్తి, గంటూర్పల్లి, సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి, జయగిరి �
కారు గుర్తుకు ఓటు వేస్తేనే కావాల్సినంత అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం 14వ డివిజన్లోని ఎనుమాముల, ఎస్ఆర్నగర్, బాలాజీనగర్, సుందరయ్యనగర్, ఎన్టీఆర్నగర్�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నర్సింహులగూడెం, ముల్కలగూడెం, కొండపర్తి, వనమాలకనపర్తి, ఉడుతగూడెం, లింగమోరిగూడెం, రాంనగర�
ఆరు దశాబ్దాల వెనుకబాటును ఒక్క దశాబ్ద కాలంలోనే రూపుమాపామని బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ తెలిపారు. మండలంలోని ఏబీ తండా, చింతనెక్కొండ, బట్టు తండా, తూర్పుతండా, గుగులోత్తండా, ఏనుగల్లు, మ�
అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా అని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, కడారిగూడెం, రామోజీకుమ్మరిగ�
తొమ్మిదిన్నర ఏండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలే భారీ విజయాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని రిట�
MLA Aruri Ramesh | ఢిల్లీకి గులాం అవుదామా? గల్లీలో అభివృద్ధి చేసుకుందూమా అనేది వర్ధన్నపేట నియోజకర్గ ప్రజానీకం ఆలోచించాలని ఎమ్మెల్యే అరూరి రమేష్(MLA Aruri Ramesh )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ, రో
బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55, 56 డివిజన్ల పరిధిలోని గోపాల్పూర్, పూరిగుట్ట, జవహర్కాలనీ, కోమటిపల్లిలో ఎమ్మెల్యే అరూరి ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహ
ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం వస్తున్న మోసగాళ్లను ప్రజలు నమ్మొద్దని, బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓటు వేయాలని బీఆర్ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. శుక్రవారం నగరంలోని 3వ డివిజన్లోన�