ఇంటి అనుమతుల్లో ఎక్కడ జాప్యం లేకుండా అత్యంత పారదర్శకంగా టీఎస్-బీపాస్ను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆన్లైన్లో అనుమతి పొందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా సాప్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా ప�
నల్లగొండ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడలేని సంబురం. మూడు తరాలను బలిగొన్న ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ఈ పల్లెలకు విముక్తి కల్పించే శివన్నగూడెం ప్రాజెక్ట్ చకచకా కడుతున్నరు. దశాబ్దాల కరువుకి, వలస బతుకుకి చిరునా�
సివిల్ ఇంజినీరింగ్ రంగంలో సరికొత్త అధ్యాయానికి శాస్త్రవేత్తలు తెరలేశారు. భవనాలు నిర్మించేందుకు డ్రోన్ ఆధారిత 3డీ ప్రింటర్ను రూపొందించారు. అవి గాలిలో చక్కర్లు కొడుతూనే సిమెంట్, ఇటుక, కంకర వంటి పదార�
నగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్రోడ్డు వెంట తొలిదశలో 23 కి.మీ.మేర సైకిల్ట్రాక్ నిర్మిస్తున్నామని, ఎండాకాలం లోపే దీన్ని అందుబాటులోకి తెస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్
అంటే ప్రాణుల్ని సృష్టిస్తున్నది బ్రహ్మ, పోషిస్తున్నది విష్ణువు, కాలంచెల్లిన వాటిని లయిస్తున్నది ఈశ్వరుడు! ఈ త్రిమూర్తులకు మూలం ‘పరబ్రహ్మ!’. ఆ ‘పరబ్రహ్మ స్వరూపుడైన గురువుకు నమస్కారం’ అన్నారు పెద్దలు ఎం�
జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్త�
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుం
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
చారిత్రక వరంగల్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక, కళా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదంతో ఎన్నో రచనలు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన�
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం
మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు �