నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన�
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం
మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు �
వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా రూ.6కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను మం�
సచివాలయ నిర్మాణ పనులన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. అంతస్థుల ఆధార
కట్టి ఏడాదే అయ్యింది.. అప్పుడే వర్షానికే కూలిపోయిందో ప్రధాన రహదారి వంతెన. సగం రోడ్డు నీళ్లలో, సగం రోడ్డు బీటలు వారి దర్శనమిచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన. రాజధాని భోపాల్-రాయ్స�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి పుట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణకు మరో మణిహారం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భ�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)కు రాష్ట
ష్ట్ర ప్రభుత్వం సర్కారీ దవాఖానల రూపురేఖలనే మార్చేస్తున్నది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో ముర�
ఆధునిక సాంకేతిక రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్ కృషి చేయనున్నది. దీనికోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో ఐఐటీ హైదరాబాద్ గురువారం ఎంవోయూ కుదుర్చుకొన్నది. స్మార్ట్ ఇండియన్ హైవేస్లో భాగంగ�
పూర్తి కావస్తున్న కొత్త పార్లమెంట్ నిర్మాణం డిజైన్లో లోపాలు.. గజిబిజిగా సీటింగ్ (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి) దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి కావస్తున్నది. పనుల పుర
స్మార్ట్సిటీలో భాగంగా చేపడుతున్న టవర్సర్కిల్ సుందరీకరణ పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస
ఢిల్లీలోని వసంత్విహార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో నాణ్యతపై ఏమాత్రం రాజీపడొద్దని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ర