జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్త�
జీహెచ్ఎంసీ పరిధిలో రూ.158 కోట్ల వ్యయంతో 385 వీడీసీసీ రోడ్లను చేపట్టనున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. ఎన్బీటీ నగర్ కమాన్ నుంచి పూర్ని షాప్ మీదుగా జేఎన్ఐఏఎస్ సూల్ వరకు, రామాలయం నుం
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
చారిత్రక వరంగల్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక, కళా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదంతో ఎన్నో రచనలు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్
నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సచివాలయం నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన�
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం
మండల కేంద్రంలోని ఆళ్లపాడు పాతగేటు సమీపంలో రైల్వేశాఖ అండర్బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. సంబంధిత కాంట్రాక్టర్ అండర్బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం చేయడంతో వాహనదారులు, రైతులు తీవ్ర అవస్థలు �
వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా రూ.6కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను మం�
సచివాలయ నిర్మాణ పనులన్నీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. అంతస్థుల ఆధార
కట్టి ఏడాదే అయ్యింది.. అప్పుడే వర్షానికే కూలిపోయిందో ప్రధాన రహదారి వంతెన. సగం రోడ్డు నీళ్లలో, సగం రోడ్డు బీటలు వారి దర్శనమిచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన. రాజధాని భోపాల్-రాయ్స�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనల నుంచి పుట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తెలంగాణకు మరో మణిహారం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ప్రపంచ స్థాయి ప్రముఖ అద్భ�
దేశంలో ఎక్కడా లేనివిధంగా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరగా అనుమతులు ఇచ్చేందుకు తీసుకొచ్చిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్)కు రాష్ట