అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాద�
రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, కొన్ని అంశాలను కావాలని వదిలిపెట్టారు. ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించుకుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించా�
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మె�
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
ఓటు రాజ్యాంగం మనకిచ్చిన హకు అని, ఓటరుగా నమోదుగా చేసుకోవడం, సక్రమంగా వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని యువతక
MalliKharjuna Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరోక్షంగా అధికార బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,
బస్టాండు ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యాంగ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు పాల్గొన్నారు.
సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలువలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రాలుగా స్వీకరించిన జీవన విధానం’ అని అంబేద్కర్ నిర్వచించ�
స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కోసం మాత్రమే సాగలేదు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంగా, సంక్షేమ రాజ్యంగా నిర్మించుకోవాలనే ఆకాంక్ష నాటి తరంలో స్పష్టంగా ఉన్నది. ఈ స్వాతంత్య్రోద్యమ విలువలే ఆ
న్యూయార్క్, జూలై 2: న్యాయవ్యవస్థ చాలా గొప్పదని, ఇది రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘భారత్ల