బస్టాండు ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాజ్యాంగ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు పాల్గొన్నారు.
సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలువలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రాలుగా స్వీకరించిన జీవన విధానం’ అని అంబేద్కర్ నిర్వచించ�
స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కోసం మాత్రమే సాగలేదు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంగా, సంక్షేమ రాజ్యంగా నిర్మించుకోవాలనే ఆకాంక్ష నాటి తరంలో స్పష్టంగా ఉన్నది. ఈ స్వాతంత్య్రోద్యమ విలువలే ఆ
న్యూయార్క్, జూలై 2: న్యాయవ్యవస్థ చాలా గొప్పదని, ఇది రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ ‘భారత్ల
రాజ్యాంగం ఆర్టికల్-1లో భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా పేర్కొన్నది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలోనే గవర్నర్ల వ్యవస్థను దు�
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివా రం మెదక్ జిల్లా కేంద్రంలో ని 19వ వార్డులో జ్యోతి అం బేద్కర్ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్ప�
పార్వతీశం, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి వెంకటరమణ.ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి నిర్మాతలు. వేద
ఇండియన్ పాలిటీ 1. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలోని కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు? 1) జవహర్లాల్ నెహ్రూ 2) ఎస్ రాధాకృష్ణన్ 3) సీ రాజగోపాలచారి 4) రాజేంవూదవూపసాద్ 2. దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో ఏ తరహా ఎన్నికల విధ�
1) ప్రజాక్రమము 2) పోలీస్ 3) హైకోర్టు అధికారులు, ఇతర సిబ్బంది 4) జైళ్లు, సంస్కరణ శాలలు, బోర్మటల్ సంస్థలు, ఇతర అట్టి సంస్థలు 5) స్థానిక ప్రభుత్వాలు 6) ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల 7) యాత్ర, ఇతర దర్శనీయ స్థలాలు 8) మత్తు�
రాజ్యాంగ సవరణ పద్ధతి – ప్రకరణ 368 – 75 ఏండ్ల గణతంత్ర దేశంలో నేటివరకు 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి. – ప్రకరణ 368 రాజ్యాంగ సవరణకు వీలుకల్పిస్తుంది. దీని ఆధారంగా పార్లమెంటు ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసి ప్రాథమిక హక్
ఎన్నో పోరాటాల తర్వాత బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. కానీ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కులు, సంక్షేమం కల్పించే అంశం నాటి జాతీయ నేతల ముందు పెద్దసవాలుగా నిలిచింద�