భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు.
అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే మార్గనిర్దేశం అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే హక్కు పార్లమెంట్కు లేదని ఆయన వివరించారు.
Adhir Rajan Chowdhury: కొత్త రాజ్యాంగ కాపీల్లో సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలు లేవని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరీ తెలిపారు. సెంట్రల్ విస్టాలో ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కొత్త రాజ్యాంగ కాపీలను అందజేశారన�
రాజ్యాంగ పరిధిలో పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
ఇండియాను ఇకపై కేవలం భారత్ అని పిలవాలంటే కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటిని సవరించాల్సి ఉంటుంది. సవరణ బిల్లును పార్లమెంట్లో సాధారణ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించుకోవచ్చునని ఆర్టికల్
Constitution | దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దెబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ పత్రికలో రాసిన ఆర్టికల్ చర్చనీయాంశంగా మారింది.
విజ్ఞులైన పాఠక మహోదయాలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు జెండా పండుగ సంబురాలు చేసుకుంటున్న మనం సంబురాలతోపాటు ఒక సమాలోచన చేయాలి. ఒక స్వతంత్ర జాతిగా మన బాధ్యతలను మననం చేసుకోవలసిన సందర్భం ఇది.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. దేశంలో యూసీసీని కాషాయ పార్టీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును బీఎస్పీ వ్యతిరేక�
దేశవ్యాప్తంగా గవర్నర్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అసలు మన దేశంలో గవర్నర్ల వ్యవస్థే అవసర
రాజ్యాంగంలోని సెక్షన్ 8(3) ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సెక్షన్ కింద పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు �
ప్రజాస్వామ్య మూల స్తంభాలకు బీటలు పడుతున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతున్నది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం ద్వేషపూరితమై భగ్గున మండుతున్నది.
CM Mamata Banerjee: ఎన్ఆర్సీ చేపట్టాలని కేంద్రం చూస్తోందని, దాన్ని అడ్డుకుంటున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశ విభజనను ని�
దళితుల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) నిరంతరం కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచ�
స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ (Ambedkar) చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు.