Constitution | దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) చైర్మన్ వివేక్ దెబ్రాయ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ పత్రికలో రాసిన ఆర్టికల్ చర్చనీయాంశంగా మారింది.
విజ్ఞులైన పాఠక మహోదయాలకు 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు జెండా పండుగ సంబురాలు చేసుకుంటున్న మనం సంబురాలతోపాటు ఒక సమాలోచన చేయాలి. ఒక స్వతంత్ర జాతిగా మన బాధ్యతలను మననం చేసుకోవలసిన సందర్భం ఇది.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. దేశంలో యూసీసీని కాషాయ పార్టీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును బీఎస్పీ వ్యతిరేక�
దేశవ్యాప్తంగా గవర్నర్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అసలు మన దేశంలో గవర్నర్ల వ్యవస్థే అవసర
రాజ్యాంగంలోని సెక్షన్ 8(3) ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. ఈ సెక్షన్ కింద పార్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులు �
ప్రజాస్వామ్య మూల స్తంభాలకు బీటలు పడుతున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతున్నది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం ద్వేషపూరితమై భగ్గున మండుతున్నది.
CM Mamata Banerjee: ఎన్ఆర్సీ చేపట్టాలని కేంద్రం చూస్తోందని, దాన్ని అడ్డుకుంటున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశ విభజనను ని�
దళితుల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) నిరంతరం కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచ�
స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ (Ambedkar) చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు.
గవర్నర్ల చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి కారణమైతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో గతేడాది గవర్నర్ అసెంబ్లీలో వివాదాస్పద రీతిల�
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోజూడటం,
భారత రాజ్యాంగాన్ని వలసవాదులు ఇవ్వలేదని, మనమే తయారు చేసుకొన్న స్వదేశీ ఉత్పత్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వయంపాలన, గౌర వం, స్వాతంత్య్రాన్ని కల్పించే స్వదేశీ ప్రొడక్ట్ భారత రాజ్య�
ప్రజలు పార్లమెంటులో పిటిషన్లు వేసేలా, వారు కోరిన అంశాలపై సభలో చర్చ జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలని కోరుతూ కరణ్ గార్గ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ�