జ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. 1976లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పదాల
Rahul Gandhi | భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పార
Parliament | భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనలకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల సూత్రప్రాయంగా ఆమోదించింది.
భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను న్యాయవ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానని చెప్పారు.
Vijay Thalapathy | నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ అంశంపై తమిళ స్టార్ దళపతి విజయ్ (Thalapathi Vijay) తాజాగా స్పందించారు. ప్రజలు నీట్పై విశ్వాసం కోల్�
పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగ ప్రతిపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని, దే శ ప్రజ
“రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ, ఒక ట్రిబ్యునల్ వంటిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.
President Droupadi Murmu: పార్లమెంట్లో ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయి�
Kangana Ranaut : దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు కావడంతో ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఎన్డీయే నిరసనలు చేపట్టింది. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గతంలో జరిగిన వాటికి బాధ్యత కూడా తీసుకోవాలని బీజేపీ ఎంపీ క�
PM Modi | ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి నేటికి (జూన్ 25) 50 ఏండ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు.
Rahul Gandhi: తమ ప్రాణాలను అడ్డం పెట్టి మరీ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న ప్రధాని మోదీ తమ ప్రభుత్వాన్ని రక్షించుకునే పనిలో పడినట్ల�