Vijay Thalapathy | నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ అంశంపై తమిళ స్టార్ దళపతి విజయ్ (Thalapathi Vijay) తాజాగా స్పందించారు. ప్రజలు నీట్పై విశ్వాసం కోల్�
పార్లమెంట్ సభ్యులు రాజ్యాంగ ప్రతిపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని, దే శ ప్రజ
“రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం శాసనసభ స్పీకర్ వ్యవస్థ, ఒక ట్రిబ్యునల్ వంటిది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్ల మీద వారు నిర్ణీత సహేతుక కాల వ్యవధిలో నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.
President Droupadi Murmu: పార్లమెంట్లో ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయి�
Kangana Ranaut : దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏండ్లు కావడంతో ఆ చీకటి రోజులకు వ్యతిరేకంగా ఎన్డీయే నిరసనలు చేపట్టింది. రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు గతంలో జరిగిన వాటికి బాధ్యత కూడా తీసుకోవాలని బీజేపీ ఎంపీ క�
PM Modi | ఇందిరా గాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ (Emergency) విధించి నేటికి (జూన్ 25) 50 ఏండ్లు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విరుచుకుపడ్డారు.
Rahul Gandhi: తమ ప్రాణాలను అడ్డం పెట్టి మరీ రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న ప్రధాని మోదీ తమ ప్రభుత్వాన్ని రక్షించుకునే పనిలో పడినట్ల�
Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు అతి త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్టు నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ తెలిపింది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, అట్టడుగువర్గాలకు కల్
పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కులో రాజ్యాంగ నిర్మాతలు పత్రికా స్వేచ్ఛనూ చేర్చారు. అయితే ప్రత్యేకంగా, వ్యవస్థాపరంగా సమాచార సాధనాలపై మొదటిను�
Hardeep Singh Puri : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం సాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు.
రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.