PM Modi: అధికారం కోసం రాజ్యాంగాన్ని ఓ ఆయుధంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆ పార్టీ ముస్లింకు అన్యాయం చేసిందన్నారు. పార్టీ ప్రెసిడెంట్గా ముస్లింను ఎందుకు ప్రకటించలేదన�
Manthani | అంబేద్కర్ దీక్షా -దివాస్ కార్యక్రమంలో భాగంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్�
రాజ్యాంగాన్ని పక్కాగా పాటించడంతోపాటు రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ (Justice Sujoy Paul) అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రూపొంద�
దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ (PM Modi) గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనం మన అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా మన అభివృద్ధి ప్రయాణం ప్రజ�
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రజలకు అమెరికా (America) శుభాకాంక్షలు తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి సహకారం అందిస్తామని వెల్లడించింది. భారత్, అమెరికా మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను చ�
భారత రాజ్యాంగం.. మన జాతీయ శాసనం. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే రక్షాకవచం. ప్రభుత్వాల అధికారాలు, విధులను నిర్దేశించే అత్యున్నత చట్టం. ఇక, సినిమా.. దేశవ్యాప్తంగా విస్తరించిన ఓ శక్తిమంతమైన మాధ్యమం.
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఈ నెల 26న తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం తెలంగాణ సారస్వత పరిషత్లో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్' అంశంపై సెమినార్ నిర్వహించనున్నది.
Telangana Jagruthi | 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినా�
భారతదేశ సామాజిక ముఖచిత్రం కులం పునాదిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని కులాలకు, తరగతులకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభు�
Kanimozhi | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election)’ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ (DMK MP) కనిమొళి (Kanimozhi) చెప్పారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే �
కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే..రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రపంచంలో ఎలక్టోరల్ డిక్టేటర్షిప్ అనే కొత్త సంస్కృతి తెర�
Lok Sabha | భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ �
PM Modi | భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని న