Lok Sabha | భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ �
PM Modi | భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని న
Rahul Gandhi | లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యాని
Priyanka Gandhi | తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రియాంకాగాంధీ.. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె �
Constitution Debate | భారత రాజ్యాంగంపై లోక్సభలో (Lok Sabha) చర్చ ప్రారంభమైంది (Constitution Debate). రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగువ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గ్యారెంటీగా చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన
President Droupadi Murmu: మన రాజ్యాంగం సజీవమైన, ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం, సమత్ర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు ఆమె తెలిపారు
Indian Constitution: భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన�
Supreme Court | రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1976లో రాజ్యాంగ సవరణతో సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలను జోడించిన విషయం తెలిసిందే. మాజీ ఎంప
జ్యాంగ ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. 1976లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పదాల
Rahul Gandhi | భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పార
Parliament | భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ 26న పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే ఉభయసభల