Telangana Jagruthi | 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ‘గణతంత్ర భారత్ - జాగ్రత్త భారత్’ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినా�
భారతదేశ సామాజిక ముఖచిత్రం కులం పునాదిగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని కులాలకు, తరగతులకు సమాజంలోని వివిధ వర్గాల మధ్య తీవ్ర అసమానతలను తగ్గించి, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభు�
Kanimozhi | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election)’ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ (DMK MP) కనిమొళి (Kanimozhi) చెప్పారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, అందుకే �
కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే..రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తున్నదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు విమర్శించారు. ప్రపంచంలో ఎలక్టోరల్ డిక్టేటర్షిప్ అనే కొత్త సంస్కృతి తెర�
Lok Sabha | భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ �
PM Modi | భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని న
Rahul Gandhi | లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యాని
Priyanka Gandhi | తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ప్రియాంకాగాంధీ.. పార్లమెంట్లో తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టారు. లోక్సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె �
Constitution Debate | భారత రాజ్యాంగంపై లోక్సభలో (Lok Sabha) చర్చ ప్రారంభమైంది (Constitution Debate). రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగువ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు.
Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని గ్యారెంటీగా చదవలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని ఆయన
President Droupadi Murmu: మన రాజ్యాంగం సజీవమైన, ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా .. సామాజిక న్యాయం, సమత్ర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు ఆమె తెలిపారు
Indian Constitution: భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన�
Supreme Court | రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 1976లో రాజ్యాంగ సవరణతో సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలను జోడించిన విషయం తెలిసిందే. మాజీ ఎంప