Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆలోచింపజేసి, ప్రేరణ కలిగించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కార్ల్మార్క్స్ అయితే, మరొకరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. వీళ్లను ప్రభావితం చేసిన మహోన్నతమైన వ్యక్తి గౌతమ
Rahul Gandhi : రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మౌనం దాల్చడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించకపోయినా భారతదేశం సమాఖ్య రాజ్యమే. ఎందుకంటే సమాఖ్య మౌలిక లక్షణాలన్నీ భారత సమాఖ్యలో ఉన్నాయి.
Deputy Chief Ministers: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్�
రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949, నవంబర్ 26వ తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలని కోరుతూ మాజీ ఎంపీ సు�
‘ఇండియా దటీజ్ భారత్' అనే వాక్యంతో మన సంవిధానంలోని తొలి అధికరణం ఆరంభమవుతుంది. ‘ఇండియా అంటే భారత్ రాష్ర్టాల సంఘమై ఉంటుంది’ అని అందులో స్పష్టంగా ఉంటుంది.
Republic Day 2024 | ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఎంతో కీలకమైంది. భారత రాజ్యాంగం అధికారికంగా 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్�
భిన్న జాతులు, మతాలు, కులాల సమాహారంగా ఉన్న దేశంలో అందరినీ ఐక్యం చేసి, భారతజాతిగా నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు.
అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే మార్గనిర్దేశం అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే హక్కు పార్లమెంట్కు లేదని ఆయన వివరించారు.
Adhir Rajan Chowdhury: కొత్త రాజ్యాంగ కాపీల్లో సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలు లేవని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరీ తెలిపారు. సెంట్రల్ విస్టాలో ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కొత్త రాజ్యాంగ కాపీలను అందజేశారన�
రాజ్యాంగ పరిధిలో పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
ఇండియాను ఇకపై కేవలం భారత్ అని పిలవాలంటే కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటిని సవరించాల్సి ఉంటుంది. సవరణ బిల్లును పార్లమెంట్లో సాధారణ మెజారిటీ లేదా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించుకోవచ్చునని ఆర్టికల్