Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు అతి త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్టు నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ తెలిపింది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, అట్టడుగువర్గాలకు కల్
పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కులో రాజ్యాంగ నిర్మాతలు పత్రికా స్వేచ్ఛనూ చేర్చారు. అయితే ప్రత్యేకంగా, వ్యవస్థాపరంగా సమాచార సాధనాలపై మొదటిను�
Hardeep Singh Puri : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం సాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు.
రాజ్యాంగం భగవద్గీతేమీ కాదని, జాతి ప్రయోజనాల కోసం దాన్ని మారిస్తే తప్పేంటని కేంద్ర జల్శక్తి మంత్రి, బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
Nitin Gadkari | రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలను ఆలోచింపజేసి, ప్రేరణ కలిగించిన వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు కార్ల్మార్క్స్ అయితే, మరొకరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. వీళ్లను ప్రభావితం చేసిన మహోన్నతమైన వ్యక్తి గౌతమ
Rahul Gandhi : రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మౌనం దాల్చడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారత రాజ్యాంగం దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించకపోయినా భారతదేశం సమాఖ్య రాజ్యమే. ఎందుకంటే సమాఖ్య మౌలిక లక్షణాలన్నీ భారత సమాఖ్యలో ఉన్నాయి.
Deputy Chief Ministers: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇప్పటికి పలు రాష్ట్రాలు డిప్యూటీ సీఎంలను నియమిస్తున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్�
రాజ్యాంగాన్ని ఆమోదించిన 1949, నవంబర్ 26వ తేదీని మార్చకుండా రాజ్యాంగ పీఠికను సవరించొచ్చా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలని కోరుతూ మాజీ ఎంపీ సు�
‘ఇండియా దటీజ్ భారత్' అనే వాక్యంతో మన సంవిధానంలోని తొలి అధికరణం ఆరంభమవుతుంది. ‘ఇండియా అంటే భారత్ రాష్ర్టాల సంఘమై ఉంటుంది’ అని అందులో స్పష్టంగా ఉంటుంది.
Republic Day 2024 | ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఎంతో కీలకమైంది. భారత రాజ్యాంగం అధికారికంగా 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్�