గవర్నర్ల చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి కారణమైతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో గతేడాది గవర్నర్ అసెంబ్లీలో వివాదాస్పద రీతిల�
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ కేం ద్రంలో అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యపరుస్తున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ దాడుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకోజూడటం,
భారత రాజ్యాంగాన్ని వలసవాదులు ఇవ్వలేదని, మనమే తయారు చేసుకొన్న స్వదేశీ ఉత్పత్తి అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వయంపాలన, గౌర వం, స్వాతంత్య్రాన్ని కల్పించే స్వదేశీ ప్రొడక్ట్ భారత రాజ్య�
ప్రజలు పార్లమెంటులో పిటిషన్లు వేసేలా, వారు కోరిన అంశాలపై సభలో చర్చ జరిగేలా కొత్త వ్యవస్థను తీసుకురావాలని లేదా ఈ మేరకు నిబంధనలు అమలు చేయాలని కోరుతూ కరణ్ గార్గ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ�
గణతంత్ర దినోత్సవ వేడుకలను శాసనసభలో ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి ఆవరణలో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా
భారత రాజ్యాంగం మౌలిక స్వరూపం ధ్రువతార వంటిదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. మనం పయనించాల్సిన మార్గం సంక్లిష్టంగా ఉన్నప్పుడు..
రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని అన్వయించడంలోనే న్యాయమూర్తుల నైపుణ్యం దాగి ఉంటుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
విశ్వవిద్యాలయాలకు సంబంధించినంతవరకు అధ్యాపకుల నియామకం అత్యంత కీలకం. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం పలు వర్సిటీలలో ఉన్న ఖాళీలు గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టడానికి అనుమతులు
ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అందరివాడని ఎంపీ రాములు , రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి అన్నారు
అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాద�
రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు, కొన్ని అంశాలను కావాలని వదిలిపెట్టారు. ప్రజల అభిమతం, ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని పార్లమెంటు సవరించుకుంటుందని రాజ్యాంగ నిర్మాతలు భావించా�
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మె�