1) ప్రజాక్రమము 2) పోలీస్ 3) హైకోర్టు అధికారులు, ఇతర సిబ్బంది 4) జైళ్లు, సంస్కరణ శాలలు, బోర్మటల్ సంస్థలు, ఇతర అట్టి సంస్థలు 5) స్థానిక ప్రభుత్వాలు 6) ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల 7) యాత్ర, ఇతర దర్శనీయ స్థలాలు 8) మత్తు�
రాజ్యాంగ సవరణ పద్ధతి – ప్రకరణ 368 – 75 ఏండ్ల గణతంత్ర దేశంలో నేటివరకు 105 రాజ్యాంగ సవరణలు జరిగాయి. – ప్రకరణ 368 రాజ్యాంగ సవరణకు వీలుకల్పిస్తుంది. దీని ఆధారంగా పార్లమెంటు ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసి ప్రాథమిక హక్
ఎన్నో పోరాటాల తర్వాత బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. కానీ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కులు, సంక్షేమం కల్పించే అంశం నాటి జాతీయ నేతల ముందు పెద్దసవాలుగా నిలిచింద�
19వ అధికరణ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను పొందే సందర్భంలో ఏ వ్యక్తి అయినా నిర్బంధంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సామాజికంగా వెనుకబడిన సందర్భంలో ఆదేశికసూత్రాల్లో పేర్కొన్న 39(ఎ) అధికరణ ద్వారా కల్పించ�
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�
ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు �
రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస
ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన తరువాత ప్రభుత్వాలు జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా భర్
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్క�
లక్నో: కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన బాలిక ఏదో ఒక రోజు ఈ దేశ ప్రధాని అవుతుందని అసద్ అన్నారు. దీనికి ఇవాళ యూపీ సీఎం యోగి
కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చ
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర