ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం లేకుండానే 2022 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించగానే కొందరు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై విమర్శలు �
రాష్ట్ర అసెంబ్లీలో ప్రసంగించే అధికారంగానీ, హక్కుగానీ గవర్నర్కు ఉన్నదా? రాష్ట్ర అసెంబ్లీకి రాజ్యాంగబద్ధ అధికారిక, నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు సభను సమావేశపరచడం, ఉభయసభల సంయుక్త సమావేశంలో బడ్జెట్
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస
ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆయా శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన తరువాత ప్రభుత్వాలు జాప్యం చేయకుండా నిర్ణీత గడువులోగా భర్
జాతీయపార్టీల నియంతృత్వ పోకడలకు, అధికార దాహానికి రాష్ర్టాలు బలైపోతున్నాయి. ఈ హక్కులను హరించే ప్రక్రియ తీవ్రస్థాయికి చేరింది. రాష్ర్టాల ఆశలు, ఆకాంక్షలు కేంద్రంలోని పెద్దలు పట్టించుకోరు. కేంద్ర బడ్జెట్న
రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్క�
లక్నో: కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన బాలిక ఏదో ఒక రోజు ఈ దేశ ప్రధాని అవుతుందని అసద్ అన్నారు. దీనికి ఇవాళ యూపీ సీఎం యోగి
కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చ
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర
అల్పులకు, అర్భకులకు, అంతుచిక్కనివారి ఊహలకు కూడా అందని అద్భుతమైన వ్యుహకర్త కేసీఆర్. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఇది ఎన్నోసార్లు రుజువైంది. అంత ఈజీగా అందరికీ అర్థమైతే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? కారు కదా?
అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష�
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ల సర్వీసు రూల్స్ మార్చడం, సంబంధిత రాష్ర్టాలతో చర్చించకుండానే నదుల అనుసంధానం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ప్రస్తుత
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంల�